Lok Sabha
పెట్టుబడులపై టీడీపీ ప్రచారానికి కేంద్రం చెక్!
రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) చేసుకుంటున్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టీడీపీ(TDP) లెక్కలకు వాస్తవ లెక్కలకు ...
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. వేడెక్కనున్న రాజకీయం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Sessions) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు వేదిక కానున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కీలక బిల్లులు(Key ...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ విడుదల
పార్లమెంట్ (Parliament) 2026 వర్షాకాల సమావేశాల (Monsoon Sessions) షెడ్యూల్ను (Schedule) కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) వెల్లడించిన వివరాల ప్రకారం, ...
30 రోజులు జైలులో ఉంటే పదవి పోతుందా?.. పార్లమెంట్లోకి కొత్త బిల్లు!
దేశ రాజకీయాల్లో (Country Politics) కీలక మార్పులకు దారితీసే అవకాశమున్న రాజ్యాంగ సవరణ బిల్లుపై (Constitution Amendment Bill) చర్చ మొదలైంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ...
ఏపీ సీఎంకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ
రాష్ట్ర విభజనపై (State Bifurcation) అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల పాత గాయాలు మానే అవకాశం ఉండదు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు అని ఏపీ సీఎం చంద్రబాబుకు (Chandrababu Naidu) తెలంగాణ (Telangana) ...
స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!
లోక్సభలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తమైంది. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. స్పీకర్ను సెక్షన్ 94C కింద తొలగించాలని విపక్షం డిమాండ్ చేస్తూ 103 మంది ఎంపీల ...
చైనాతో సరిహద్దు వివాదం.. లోక్సభలో రాహుల్గాంధీ వ్యాఖ్యలపై దుమారం
లోక్సభలో చైనాతో సరిహద్దు వివాదంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. బీజేపీ సభ్యులు నినాదాలతో ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, రాహుల్ తన వాదనను కొనసాగించారు. ...
లోక్సభలో మూడు కీలక బిల్లులు.. ప్రతిపక్ష ఆందోళన
లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సవరణ బిల్లు, జమ్మూ-కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులను సభలో ప్రతిపాదించారు. ...
బీహార్లో 65 లక్షల ఓట్లు గల్లంతు: రాహుల్ గాంధీ సంచలన వాఖ్యలు
ఢిల్లీ: ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహారశైలి పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, కొన్ని రాష్ట్రాల్లో ...
ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం
ఉపరాష్ట్రపతి (Vice President) పదవికి జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) ఆరోగ్య కారణాలతో రాజీనామా (Resignation) చేయడంతో, ఎన్నికల సంఘం (ఈసీ)(EC) కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను వేగవంతం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ...















