అంతర్జాతీయ వార్తలు

వరదలకు భారత్, చైనా, అమెరికాలే కారణమా? పరిహారం కోరుతున్న నేపాల్

వరదలకు భారత్, చైనా, అమెరికాలే కారణమా? పరిహారం కోరుతున్న నేపాల్

నేపాల్‌లో(Nepal) సంభవించిన భారీ వరదలు (Massive Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆగస్టు 26న భోటేకోషి నదీ (Bhotekoshi River) పరివాహక ప్రాంతంలో వచ్చిన ఆకస్మిక వరదలతో రసువా(Rasuwa), నువాకోట్(Nuwakot), ధాదింగ్ (Dhading) ...

దూసుకెళ్తున్న కాన్వాయ్‌కు పుతిన్ బ్రేక్.. ప్రజలతో కలిసి ఫొటోలు, వీడియో వైరల్

దూసుకెళ్తున్న కాన్వాయ్‌కు పుతిన్ బ్రేక్.. ప్రజలతో కలిసి ఫొటోలు, వీడియో వైరల్

రష్యా అధ్యక్షుడు (Russian President) పుతిన్ (Vladimir Putin) సెక్యూరిటీ ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఆయన కాన్వాయ్ (Convoy) వెళ్తుంటే పూర్తి బందోబస్త్ మధ్య వెళ్తుంటారు. అలాంటి భద్రతలో ...

బిలావల్ భుట్టో పెళ్లి వార్తలు.. సోషల్ మీడియాలో వైరల్

బిలావల్ భుట్టో పెళ్లి వార్తలు.. సోషల్ మీడియాలో వైరల్

పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP) చైర్మన్‌, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ (Bilawal Bhutto Zardari) త్వరలో యూరప్‌కు (Europe) చెందిన రాజకుటుంబ సభ్యురాలిని(Royal FamilyMember)వివాహం(Marriage) చేసుకోబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో ...

700 దాటిన నేపాల్‌ వరద మృతుల సంఖ్య

700 దాటిన నేపాల్‌ వరద మృతుల సంఖ్య

నేపాల్‌లో (Nepal)వరదలు(Floods), ఆకస్మిక జలప్రవాహం (Flash Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. దేశవ్యాప్తంగా వరదల కారణంగా మృతుల సంఖ్య 700 దాటినట్లు నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (Nepal National Disaster ...

నేపాల్ వరదల్లో ఏపీ ఎన్ఆర్ఐ కుటుంబం గల్లంతు

నేపాల్ వరదల్లో ఏపీ ఎన్ఆర్ఐ కుటుంబం గల్లంతు

నేపాల్‌లో(Nepal) సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. కైలాస్ మానస సరోవర్ యాత్రకు (Kailash Mansarovar Yatra) వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) చెందిన ఓ ఎన్ఆర్ఐ కుటుంబం (NRI Family) వరదల్లో ...

నేపాల్‌ వరదల్లో విదేశీయుల గల్లంతు కలకలం.. భారతీయులు 290 మంది!

నేపాల్‌ వరదల్లో విదేశీయుల గల్లంతు కలకలం.. భారతీయులు 290 మంది!

నేపాల్‌లో(Nepal) భారీ వర్షాలు(Heavy Rains), ఆకస్మిక వరదలు (Flash Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల ప్రభావంతో వివిధ దేశాలకు చెందిన 627 మంది పర్యాటకులు (Tourists) గల్లంతైనట్లు సమాచారం. మొత్తం 33 ...

నేపాల్‌ జల విలయంలో ఇషా ఫౌండేషన్ స‌భ్యులు.. జ‌గ్గీ క‌న్నీరు

నేపాల్‌ జల విలయంలో ఇషా ఫౌండేషన్ స‌భ్యులు.. జ‌గ్గీ క‌న్నీరు

నేపాల్ (Nepal) జలప్రళయంలో(Flood Disaster) పెరుగుతున్న మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 208 మృతదేహాలు లభ్యమ‌య్యాయి. వరదల్లో 1500 మందికి పైగా గల్లంతు అయిన‌ట్టుగా నేపాల్ మీడియా(Nepal Media) ప్ర‌క‌టించింది. ...

పిల్లలను కనే వారికి సింగపూర్ సర్కారు భారీ ఆఫర్

పిల్లలను కనే వారికి సింగపూర్ సర్కారు భారీ ఆఫర్

ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా, అత్యాధునిక జీవనశైలికి పేరుగాంచిన సింగపూర్‌ (Singapore) ప్రస్తుతం జనాభా పరంగా తీవ్ర సవాలును ఎదుర్కొంటోంది. దేశంలో జననాల రేటు రికార్డు స్థాయికి పడిపోవడంతో.. యువతను (Youth) పిల్లలను ...

నేపాల్‌లో జ‌ల‌ విలయం.. 400 మంది గల్లంతు

నేపాల్‌లో జ‌ల‌ విలయం.. 400 మంది గల్లంతు

హిమాలయ దేశం నేపాల్‌లో(Nepal) ప్రకృతి మరోసారి తీవ్ర రూపం దాల్చింది. చైనా(China) సరిహద్దులోని టిబెట్ (Tibet) ప్రాంతం నుంచి అకస్మాత్తుగా ముంచెత్తిన భారీ వరదల కారణంగా నేపాల్ ఉత్తర ప్రాంతం అతలాకుతలమైంది. భోటే ...

ఏడేళ్ల తర్వాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్..

ఏడేళ్ల తర్వాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్..

సెప్టెంబర్‌లో ఢిల్లీలో బిక్స్(BRICS) శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు సభ్య దేశాలను భారత్ (India) ఆహ్వానించింది. రష్యా (Russia)అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) రాబోతున్నారు. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi ...