జాతీయ వార్తలు
నేపాల్ జల విలయంలో ఇషా ఫౌండేషన్ సభ్యులు.. జగ్గీ కన్నీరు
నేపాల్ (Nepal) జలప్రళయంలో(Flood Disaster) పెరుగుతున్న మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 208 మృతదేహాలు లభ్యమయ్యాయి. వరదల్లో 1500 మందికి పైగా గల్లంతు అయినట్టుగా నేపాల్ మీడియా(Nepal Media) ప్రకటించింది. ...
భార్యను నియంత్రించేందుకు పెళ్లి లైసెన్స్ కాదు
వివాహం (Marriage) జరిగినంత మాత్రాన భార్య(Wife) వ్యక్తిగత స్వేచ్ఛ(Personal Freedom), అభిప్రాయాలు(Opinions), వ్యక్తిత్వాన్ని(Individuality) నియంత్రించే అధికారం భర్తకు లభించదని కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) స్పష్టం చేసింది. భార్య తన తల్లిదండ్రుల ఇంటికి ...
బీహార్లో పేపర్ లీకుల నిరసన.. పోలీసులు అదుపులో ఆరేళ్ల బాలుడు
బీహార్లో(Bihar) 70వ బీపీఎస్సీ పరీక్షల్లో(BPSC Examinations) అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు(Students), అభ్యర్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆరేళ్ల ...
కంగనా రనౌత్ ఘాటు కామెంట్స్.. తాప్సీ, సోనూ సూద్, అశుతోష్ రాణాపై ఫైర్!
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ(BJP MP) కంగనా రనౌత్ (Kangana Ranaut) మరోసారి తన ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తనను విమర్శిస్తున్న తోటి బాలీవుడ్ నటీనటులపై (Bollywood Actors) ఆమె తీవ్రస్థాయిలో ...
ఢిల్లీలో భారీ వర్షం.. 15 విమానాల దారి మళ్లింపు
దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) భారీ వర్షం (Heavy Rains) ప్రభావంతో జనజీవనం స్తంభించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన రాకపోకలకు (Flight Operations) తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ...
పెల్లెట్ గన్ దాడి.. ఢిల్లీలో రాహుల్ గాంధీ మెరుపు ధర్నా
ఢిల్లీలో(Delhi) ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి ఆందోళనకు దిగారు. పెల్లెట్ గన్ దాడిలో గాయపడిన విద్యార్థులకు న్యాయం చేయాలని, ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ...
జైపూర్లో కాక్రోచ్ జనతా పార్టీ బృందంపై దాడి
రాజస్థాన్లోని (Rajasthan) జైపూర్లో(Jaipur) కాక్రోచ్ జనతా పార్టీ(CJP) కో-కన్వీనర్ అశుతోష్ రాంకా(Ashutosh Ranka) బృందంపై దాడి జరిగింది. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు ప్రభుత్వ పాఠశాలలపై ఫోకస్ పెట్టారు. సర్కారు బడులలో(Government ...
దేశంలో మళ్లీ వానల జోరు.. పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, IMD అలర్ట్!
దేశంలోని పలు ప్రాంతాల్లో మాన్సూన్ (Monsoon) మరోసారి చురుగ్గా మారింది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం గురువారం (ఆగస్టు 20) ఉత్తర, మధ్య భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి ...
దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభం
తమిళనాడులోని (Tamil Nadu) మహాబలిపురంలో(Mahabalipuram) దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు(Chief Ministers), సీనియర్ ...















