Rahul Gandhi
కాంగ్రెస్ కేడర్కు రేవంత్ హెచ్చరిక
కాంగ్రెస్లో (Congress) యువ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టమైన సందేశం ఇచ్చారు. తాజా శిక్షణా తరగతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్ష పదవీ (Congress President ...
800 రోజుల తర్వాత కూడా హామీలకి దిక్కు లేదు: హరీష్ రావు విమర్శ
మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) 100 రోజుల్లో ఆరు హామీలు అమలు చేయాలని సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇచ్చిన బాండ్ పేపర్లపై విమర్శలు ...
స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!
లోక్సభలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తమైంది. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. స్పీకర్ను సెక్షన్ 94C కింద తొలగించాలని విపక్షం డిమాండ్ చేస్తూ 103 మంది ఎంపీల ...
చైనాతో సరిహద్దు వివాదం.. లోక్సభలో రాహుల్గాంధీ వ్యాఖ్యలపై దుమారం
లోక్సభలో చైనాతో సరిహద్దు వివాదంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. బీజేపీ సభ్యులు నినాదాలతో ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, రాహుల్ తన వాదనను కొనసాగించారు. ...
మెస్సీ మేనియా.. ఉప్పల్ గ్రౌండ్లోకి సీఎం రేవంత్, రాహుల్ ఎంట్రీ
ఫుట్బాల్ ప్రపంచ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) భారత పర్యటనలో భాగంగా ఇవాళ హైదరాబాద్ (Hyderabad)లో అభిమానులకు కనువిందు చేయనున్నారు. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో (Uppal Stadium) నిర్వహించే ప్రత్యేక ...
మోడీ–రాహుల్ కీలక భేటీ..
ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi), ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) కీలకంగా సమావేశమై కేంద్ర సమాచార కమిషన్ (Central Information ...
ఇండిగో ఫ్లైట్ల గందరగోళం.. ఒక్కరోజులో 400కి పైగా రద్దు
ఇండియా అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ పెద్దఎత్తున విమానాలు రద్దు చేయడం దేశవ్యాప్తంగా ప్రయాణికుల్లో ఆందోళనకు కారణమైంది. గత రెండు రోజులుగా ఆలస్యాల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, శుక్రవారం పరిస్థితి ...
రేవంత్రెడ్డికి కిషన్రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
జూబ్లీహిల్స్ఉ (Jubilee Hills)ప ఎన్నికల (By Elections) నేపథ్యంలో సీఎం (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) గట్టిగా బదులిచ్చారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో ...
“ఓట్ల దొంగ మోడీ!”.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఫైర్
హర్యానాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేల్చిన “25 లక్షల దొంగ ఓట్లు” బాంబు దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈసీ (ECI) సహకారంతో బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడి, ప్రజాస్వామ్యాన్ని ...















