Public Health
హైదరాబాద్లో కల్తీ ఆహారంపై ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ (Telangana Food Safety Commissioner) సత్యనారాయణ (Satyanarayana) హైదరాబాద్లో (Hyderabad) జరుగుతున్న ఆహార కల్తీపై (Food Adulteration) ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వెలుగుచూస్తున్న ఆహార కల్తీ ...
మాతా-శిశు ఆరోగ్యంలో తెలంగాణ సత్తా.. రూ.200 కోట్లతో కేంద్రం ప్రోత్సాహం
మాతా-శిశు ఆరోగ్య సంరక్షణలో (Mother Child Health Care) తెలంగాణ (Telangana) మరో కీలక మైలురాయిని చేరుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ (State Medical Health Department) కనబరిచిన అద్భుతమైన పనితీరుకు ...
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. రాజమండ్రిలో 21 ఏళ్ల యువకుడికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) మరో కరోనా కేసు (Corona Case) నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో(Rajahmundry) తొలి కోవిడ్-19 కేసు నమోదైంది. 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ...
బీఆర్ఎస్ ప్రభుత్వం లో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం : సీఎం రేవంత్
రాజీవ్ ఆరోగ్యశ్రీ (Rajiv Aarogyasri) కింద 600 కోట్లు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో (Assembly) మాట్లాడుతూ.. మేం అధికారంలోకి వచ్చాక ...
అక్కడ కూాడా మొబైల్ వాడుతున్నారా? మీ ఆరోగ్యానికి పెద్ద ముప్పు!
ప్రస్తుత జనరేషన్లో మొబైల్ ఫోన్లు (Mobile Phones) కామన్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ మొబైల్స్ విపరీతంగా వాడేస్తున్నారు. ఇక జియో(Jio) వచ్చాక ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ...
వేల కోట్ల ఆరోగ్య బీమా దోపిడీ.. ప్రజల ప్రాణాలతో జూదం
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థను అధికార పార్టీ పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం వాడుతున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యశాఖలో (Health Department) రూ.4 వేల కోట్ల విలువైన ఆరోగ్య బీమా కాంట్రాక్టును ...
ఏపీలో స్క్రబ్ టైఫస్ విజృంభణ.. రెండు రోజుల్లో ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) మళ్లీ విజృంభిస్తోంది. గుంటూరు జీజీహెచ్ (Guntur GGH) లో గత రెండు రోజుల్లో ఈ వ్యాధి కారణంగా మృతుల సంఖ్య మూడుకు చేరింది. ...
ఏపీలో స్క్రబ్ టైఫస్ విజృంభణ.. మరో ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధితో మహిళ మృతిచెందగా, తాజాగా పల్నాడు జిల్లాలో ఇద్దరు ...















