తెలుగు
స్వర్ణాంధ్ర–2047 దిశగా ‘కూటమి’ అడుగులు – గణతంత్ర వేడుకలో గవర్నర్
అమరావతి (Amaravati)లో తొలిసారిగా జాతీయ జెండా ఎగురవేశామని, ఇది రాష్ట్ర పునర్నిర్మాణానికి సంకేతమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Governor Justice Abdul Nazeer) అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ దిశపై గవర్నర్ ...
పద్మశ్రీ నా పూర్వజన్మ సుకృతం.. – నటుడు రాజేంద్రప్రసాద్
తెలుగు సినీ పరిశ్రమలో హాస్యానికి చిరునామాగా నిలిచిన నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మశ్రీ’ (Padma Shri) పురస్కారం ఆయన జీవితంలో మరిచిపోలేని ఘట్టంగా మారింది. ఈ గౌరవం ...
ప్రిన్సిపల్ ఇంట్లో ఫంక్షన్.. గురుకుల విద్యార్థిని మృతి
సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో (Social Welfare Girls Gurukula School) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆటో నుంచి కిందపడి 8వ తరగతి విద్యార్థిని సంగీత (Sangeetha) (14) మృతి ...
అనిల్కి చిరంజీవి ఖరీదైన కానుక.. కారు ధర ఎంతో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే నమోదు చేసింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ...
131 మందికి ‘పద్మ’ అవార్డులు.. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది
గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించింది. ఆదివారం విడుదలైన జాబితాలో వివిధ రంగాలకు ...
అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్.. సిరీస్ గెలిచిన టీమిండియా
న్యూజిలాండ్ (New Zealand)తో సొంతగడ్డపై వన్డే సిరీస్ను కోల్పోయిన నిరాశను టీమిండియా (Team India) టి20ల్లో ఘనంగా తుడిచేసింది. ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే భారత్ కైవసం ...
తిరుపతిలో దారుణం.. దళిత యువతిపై అత్యాచారం
టెంపుల్ సిటీ తిరుపతి (Tirupati)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుపతి రూరల్ మండలం పేరూరు (Peruru)కు చెందిన 19 ఏళ్ల దళిత యువతి (19-year-old Dalit woman)పై కడప జిల్లాకు చెందిన ఓ ...
టార్గెట్ భట్టి.. రాధాకృష్ణ రాతల వెనుక ‘ముఖ్య నేత’ ఎవరు..?
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమవుతున్నాయా? వైఎస్ రాజశేఖరరెడ్డి (Y.S. Rajasekhara Reddy) సన్నిహితుడిగా, నిఖార్సైన కాంగ్రెస్ నేత (Committed Congress Leader)గా గుర్తింపు పొందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి ...















