ఏపీ పాలిటిక్స్
భీమ్ ప్రాజెక్టుతో గురుకుల విద్యార్థులకు ఆరోగ్య భరోసా
గురుకుల విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కనీస వసతులు లేక అల్లాడిపోతున్నారని విమర్శలు తీవ్రమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన చేసింది. ఈ మేరకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి ...
కోనేరు హంపి విజయం.. వైఎస్ జగన్ అభినందనలు
తెలుగు తేజం కోనేరు హంపి మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా నిలిచారు. ఈ అపూర్వ విజయంతో భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన ఆమెకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అధినేత, ఏపీ మాజీ ...
టోకెన్ల కోసం శ్రీవారిమెట్టు వద్ద భక్తుల ఆందోళన
తిరుపతి శ్రీవారిమెట్టు వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లు అందించాలంటూ టీటీడీ అధికారులపై ఒత్తిడి పెంచారు. రోజుకు కేవలం 3,000 టోకెన్లను మాత్రమే జారీ చేస్తున్నారని, అయితే ఈ ...
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్?
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా కే. విజయానంద్ (1992) ఎంపిక అవ్వడం ఖాయం అయింది. ప్రస్తుత సీఎస్ ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ తరువాత ఎవరు సీఎస్ అయ్యే ...
పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవుల సందర్భంగా తిరుమల కొండపై భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యింది. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు ...
కృష్ణా జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన తండ్రి వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న మైనర్ బాలికపై రాజుపేటకు చెందిన నలుగురు యువకులు సామూహిక ...
క్రికెటర్ నితీష్కు వైఎస్ జగన్ అభినందనలు
ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సెంచరీ ...
తిరుమలలో నగదు రహిత చెల్లింపులు
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల కోసం త్వరలో నగదు రహిత చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే తిరుమలలో ...















