ఏపీ పాలిటిక్స్

'ప‌ద్మ' అవార్డులు అంద‌కునే తెలుగువారు వీరే..

‘ప‌ద్మ’ అవార్డులు అంద‌కునే తెలుగువారు వీరే..

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాల ప్ర‌ముఖుల‌కు చోటు ద‌క్కింది. ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ప్రముఖులు ఈ ప్రతిష్ఠాత్మక ...

గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా జరగబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి ముహూర్తం ఖరారు అయ్యింది. 2027లో జూలై 23 నుండి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాల‌ని నిర్ణయించారు. ఈసారి పుష్కరాల నిర్వహణలో ప్ర‌త్యేక ...

అదంతా త‌ప్పుడు ప్ర‌చారం.. - కొడాలి నాని క్లారిటీ

అదంతా త‌ప్పుడు ప్ర‌చారం.. – కొడాలి నాని క్లారిటీ

త‌న‌పై వ‌స్తున్న త‌ప్పుడు వార్త‌ల‌ను తిప్పికొట్టారు కొడాలి నాని. వైసీపీ (YCP) ఫైర్ బ్రాండ్‌గా లీడ‌ర్‌గా పేరుతెచ్చుకున్న మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) రాజకీయాలకు దూరమవుతున్నారని, పార్టీకి రాజీనామా చేస్తున్నారని ...

రిపోర్ట‌ర్ క్వ‌శ్చ‌న్‌కు విజ‌య‌సాయిరెడ్డి కౌంట‌ర్‌..

రిపోర్ట‌ర్ క్వ‌శ్చ‌న్‌కు విజ‌య‌సాయిరెడ్డి కౌంట‌ర్‌..

రాజ‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా అనంత‌రం విజ‌య‌సాయిరెడ్డి (Vijayasai Reddy) మీడియా ముందుకు వ‌చ్చారు. రాజకీయాల నుంచి త‌ప్పుకోవాల‌న్న నిర్ణ‌యం, ఎంపీ (MP) ప‌ద‌వికి రాజీనామా పూర్తిగా త‌న వ్య‌క్తిగ‌తం అని తెలిపిన విజ‌య‌సాయిరెడ్డి ...

రాజీనామా నా వ్య‌క్తిగ‌తం.. జ‌గ‌న్‌తో మాట్లాడే నిర్ణ‌యం

రాజీనామా నా వ్య‌క్తిగ‌తం.. జ‌గ‌న్‌తో మాట్లాడే నిర్ణ‌యం

రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని నిన్న సాయంత్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన అనంత‌రం వైసీపీ మాజీ నేత‌ విజ‌య‌సాయిరెడ్డి (Vijayasai Reddy) మీడియా ముందుకు వ‌చ్చారు. ఇవాళ ఉద‌యం రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ...

కూట‌మిలో క‌ల్లోలం.. టీడీపీ, జనసేన నేతల వార్‌

కూట‌మిలో క‌ల్లోలం.. టీడీపీ, జనసేన నేతల వార్‌

అధికారంలోకి వ‌చ్చి ప‌ట్టుమ‌ని 10 నెల‌లు అయినా గ‌డ‌వ‌క‌ముందే కూటమిలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. తెలుగుదేశం(TDP), జ‌న‌సేన(Jana sena) కొట్లాట కూటమిలో వివాదాలు రేపుతోంది. జనసేన నేతలపై టీడీపీ నాయకుల దాడులు కొనసాగుతున్నాయి. ...

భారీ అగ్ని ప్రమాదం.. 20 ఇళ్లు ద‌గ్ధం, ఆరుగురికి గాయాలు

భారీ అగ్ని ప్రమాదం.. 20 ఇళ్లు ద‌గ్ధం, ఆరుగురికి గాయాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో ఘోర అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా మండవల్లి మండలం బైరవపట్నంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం వేటగాళ్ల జీవితాలను కల్లోలానికి గురి చేసింది. పక్షులను వేటాడేందుకు ...

రాజకీయాల నుంచి త‌ప్పుకుంటున్నా.. - విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

రాజకీయాల నుంచి త‌ప్పుకుంటున్నా.. – విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తాజా ప్ర‌క‌ట‌న ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. వైసీపీలో అగ్ర నాయ‌కుడిగా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని, రేపు రాజ్యసభ ...

ఆత్మ విశ్వాసంతో పార్టీ వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి.. - స‌జ్జ‌ల‌

ఆత్మ విశ్వాసంతో పార్టీ వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి.. – స‌జ్జ‌ల‌

అధికారంలో ఉండ‌గా వైఎస్ జ‌గ‌న్ చేసిన మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో తమ ఆలోచనలను సమర్థంగా ప్రజల్లోకి ...

ఏపీలో దారుణం.. ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్య

ఏపీలో దారుణం.. ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్య

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని అరికెర గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అసిస్టెంట్ పదవి విషయంలో నెలకొన్న వివాదాలు రక్తపాతం దాకా వెళ్లాయి. గ్రామానికి చెందిన కురువ బండారి ఈరన్న, ...