ఏపీ పాలిటిక్స్
యల్లమందలో సీఎం చంద్రబాబు పర్యటన.. లబ్ధిదారుల పింఛన్ల పంపిణీ
పల్నాడు జిల్లా యల్లమందలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు ...
రేషన్ బియ్యం కేసు.. A6గా పేర్ని నానిని చేర్చిన పోలీసులు
రేషన్ బియ్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో నాని పేరును ఏ6గా చేర్చారు. పూర్తి ఆధారాలు సేకరించిన తరువాతే కేసులో పేర్ని నాని ...
తిరుపతిలో దారుణం.. రూ.15 వందల కోసం హత్య
తిరుపతి నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం రూ.15 వందల కోసం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ ఒక అమాయకుడి ప్రాణాన్ని తీసింది. తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో జరిగిన ...
మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త అందించింది. డిసెంబర్ 31, 2025 జనవరి 1వ తేదీ రెండ్రోజులు మద్యం అమ్మకాల సమయాన్ని పెంచుతూ ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. ...
‘బకాయిలు చెల్లిస్తేనే.. ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూ చేస్తాం’.. ప్రభుత్వానికి లేఖ
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శ్రీ పథకం కొనసాగింపు డైలమాలో పడింది. పెండింగ్ బిల్లుల సమస్య తీవ్రత ఉచిత చికిత్స పథకానికి అడ్డుగా నిలుస్తోంది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ.3,000 కోట్ల బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ...
టెన్త్ పేపర్ లీక్ వెనుక ఇంత కథ నడిచిందా..!
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి ఎస్ఏ-1 గణితం పరీక్ష పేపర్ లీక్ కేసు తీవ్ర దుమారం రేపింది. ఈనెల 16న జరగాల్సిన గణితం పరీక్ష పేపర్ పరీక్షకు ముందు రోజే యూట్యూబ్లో వెలుగుచూసింది. సైబర్ క్రైమ్ ...
రెండెకరాలతో మొదలై.. నేడు దేశంలోనే రిచ్చెస్ట్ సీఎం
భారతదేశ ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్న సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, చంద్రబాబు సుమారు రూ.931 కోట్ల ...
పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి రేషన్ బియ్యం కేసులో కృష్ణా జిల్లా కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పేర్ని జయసుధకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ కోర్టు సోమవారం ...















