ఏపీ పాలిటిక్స్
సూపర్ సిక్స్ లేవు కానీ, విద్యుత్ చార్జీలు పెంచుతారా? – వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్న
కూటమి ప్రభుత్వంపై రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అమలు చేయడం మానేసి, విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. అన్నమయ్య ...
ఏపీకి కొత్త సీఎస్, డీజీపీలు.. కీలక నిర్ణయాల దశలో ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (C.S.), డీజీపీ (Director General of Police) నియామకానికి రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ...
భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిట
భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. గడచిన మూడు రోజుల్లో రెండు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 8 లక్షల లడ్డూలను విక్రయించారు. ...
2 గంటల్లో శ్రీవారి దర్శనం.. టీటీడీ నూతన ప్రయోగం
భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని మరింత వేగవంతం చేయడానికి టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. కేవలం 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ...
హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని.. నేడు విచారణ
తనకు జారీ చేయబడిన నోటీసులను క్వాష్ చేయాలని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలించారని ఆరోపిస్తూ పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం ...
‘మాకు న్యాయం కావాలి..’ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల వినూత్న నిరసన
ఏపీలోని కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గిరిజన గురుకులాల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు వినూత్న నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ...
పవన్ పర్యటనలో అపశృతి.. బాలికకు అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృష్ణాజిల్లాలో పర్యటిస్తూ అపశృతి చోటుచేసుకుంది. గొడవర్రులో రోడ్డు పరిశీలన కోసం డిప్యూటీ సీఎం పవన్ వెళ్లారు. ఈ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ...
నాలుగు రోజులు పులివెందులలో జగన్.. షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి నుంచి నాలుగు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. పులివెందులలో నాలుగు రోజుల పర్యటనలో సమావేశాలు, ప్రజాదర్భార్, క్రిస్మస్ వేడుకలతో ...
విభజన నుంచి పాఠాలు నేర్వాలి.. అన్ని ప్రాంతాల అభివృద్ధి అవసరం – ప్రొఫెసర్ హరగోపాల్
ఉమ్మడి రాష్ట్ర విభజన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అదే తప్పిదాలు జరుగుతున్నాయని ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ జి. హరగోపాల్ అభిప్రాయపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ...
కడప కార్పొరేషన్లో మళ్లీ రగడ.. మేయర్ vs ఎమ్మెల్యే
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య నెలకొన్న వివాదం మరింత ముదిరింది. గత సమావేశంలో కుర్చీ వేయలేదని ఆరోపణలు చేసిన కడప ఎమ్మెల్యే మాధవి, ...















