ఏపీ పాలిటిక్స్

పేర్ని జ‌య‌సుధ‌కు ముంద‌స్తు బెయిల్‌

పేర్ని జ‌య‌సుధ‌కు ముంద‌స్తు బెయిల్‌

వైసీపీ నేత‌, మాజీ మంత్రి పేర్ని నాని స‌తీమ‌ణి రేష‌న్ బియ్యం కేసులో కృష్ణా జిల్లా కోర్టు కీల‌క తీర్పు వెల్ల‌డించింది. పేర్ని జ‌య‌సుధ‌కు ముంద‌స్తు బెయిలు మంజూరు చేస్తూ కోర్టు సోమ‌వారం ...

క‌లెక్ట‌ర్ ఎదుట‌నే రైతు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..

క‌లెక్ట‌ర్ ఎదుట‌నే రైతు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..

అన‌కాప‌ల్లి జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ద్ద తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. జిల్లా క‌లెక్ట‌ర్ ఎదుటే రైతు పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌కలం సృష్టించింది. స్థానికుల వివ‌రాల ప్ర‌కారం.. ...

గోటితో పొయ్యేదాన్ని గొడ్డ‌లిదాకా తెచ్చుకున్నారు - బ‌న్నీ అరెస్టుపై ప‌వ‌న్ వ్యాఖ్య‌

గోటితో పొయ్యేదాన్ని గొడ్డ‌లిదాకా తెచ్చుకున్నారు – బ‌న్నీ అరెస్టుపై ప‌వ‌న్ వ్యాఖ్య‌

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. నిర్మాత‌, తెలంగాణ ఫిల్మ్‌డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ దిల్‌రాజుతో భేటీ అనంత‌రం ప‌వ‌న్ మీడియాతో చిట్ చాట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ...

పవన్‌తో దిల్ రాజు భేటీ.. ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానం!

పవన్‌తో దిల్ రాజు భేటీ.. ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానం!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌ దిల్ రాజు మంగళగిరి జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ నటిస్తున్న ...

తూర్పుగోదావ‌రి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం

తూర్పుగోదావ‌రి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం

ఏపీలో రేవ్ పార్టీ క‌ల్చ‌ర్ పెరుగుతోంది. మొన్న‌టికి మొన్న జ‌న‌సేన నేత త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా యువ‌తులు, హిజ్రాల‌తో అశ్లీల నృత్యాలు చేయించిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. తూర్పు గోదావరి జిల్లా ...

విద్యుత్ చార్జీల పెంపుపై నిర‌స‌న తెలిపినా కేసా..? - వైసీపీ ఆగ్ర‌హం

విద్యుత్ చార్జీల పెంపుపై నిర‌స‌న తెలిపినా కేసా..? – వైసీపీ ఆగ్ర‌హం

విద్యుత్ చార్జీల పెంపుదలపై వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న‌ మాజీ మంత్రి విడదల రజిని సహా 30 మంది నాయకులు, కార్యకర్తలపై చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నిరసన ...

ఏపీలో మరో దారుణం.. ఆశ్రమ పాఠశాల విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌

ఏపీలో మరో దారుణం.. ఆశ్రమ పాఠశాల విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌

పాడేరు జిల్లా జి.మాడుగుల మండలంలో బాలిక‌ను కిడ్నాప్ చేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డిన‌ ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలో మైన‌ర్ బాలిక‌పై న‌లుగురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన ...

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నం ఎన్ని గంట‌లంటే..

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి ఎన్ని గంట‌లంటే..

తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొంత తగ్గింది. ఉచిత సర్వ దర్శనానికి కేవలం 1 కంపార్ట్‌మెంట్‌లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం నాడు 84,950 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 21,098 ...

గుంటూరులో సినిమా డైరెక్ట‌ర్‌పై దాడి.. వీడియో వైర‌ల్‌

గుంటూరులో సినిమా డైరెక్ట‌ర్‌పై దాడి.. వీడియో వైర‌ల్‌

టాలీవుడ్ డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టిపై జరిగిన దాడి సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన సినిమా సక్సెస్ టూర్‌లో భాగంగా గుంటూరు శివ థియేటర్ వద్ద జరిగింది. ద‌ర్శ‌కుడు కిర‌ణ్ తిరుమ‌ల‌శెట్టి ...

రిలయన్స్ స్కాలర్షిప్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్ర‌తిభ‌

రిలయన్స్ స్కాలర్షిప్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్ర‌తిభ‌

రిలయన్స్ ఫౌండేషన్‌ 2022లో ప్రారంభించిన అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్, దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఉన్నత విద్యలో మెరుగైన అవకాశాలను అందించడంలో మైలురాయి అయింది. ధీరుబాయి అంబానీ 90వ జయంతి సందర్భంగా ముఖేష్ అంబానీ స‌తీమ‌ణి ...