ఏపీ పాలిటిక్స్
SSC పరీక్ష ఫీజులపై కొత్త తత్కాల్ విధానం
ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు మరొక అవకాశాన్ని అందించింది. మార్చి 2025 SSC పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లించని వారికి తత్కాల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈనెల 27 నుండి జనవరి 10 ...
వాజ్పేయీ శతజయంతి.. ప్రముఖుల ఘన నివాళి
భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ శతజయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ‘సదైవ్ అటల్’ వద్ద దేశ ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ...
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ...
‘కోపం ఉంటే మాతో పోరాడండి.. యువత ఉద్యోగాలు పీకేస్తే ఎలా?’ – అంబటి
ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నాడని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వైసీపీ మీద కోపం ...
టీటీడీ పాలకమండలి భేటీ.. భక్తుల కోసం కొత్త నిర్ణయాలు
తిరుమలకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు అందించేందుకు టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, టీటీడీ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు ...
జమిలి ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కష్టాలు శాశ్వతం కావు. కష్టాల సమయంలో ...
ఏపీ ఫైబర్ నెట్లో 410 మంది ఉద్యోగులు తొలగింపు
ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. అపాయింట్మెంట్ లెటర్ లేనివారిని తొలగిస్తున్నామని చెప్పారు. ఉద్యోగాల తొలగింపుపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నియామకాలపై ...
INDIA కూటమిలో చేరికపై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
INDIA, NDA కూటములకు వైసీపీ మద్దతుపై ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టమైన క్లారిటీ ప్రకటన చేశారు. “మేము ఇద్దరి కూటములకు సమాన దూరంలో ఉంటాం” అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ...
జైల్లో ఎలా ఉంచాలో సీఎం కొడుకు చెబుతున్నాడు.. – సజ్జల కీలక వ్యాఖ్యలు
గుంటూరులోని జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్కు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. అనంతరం జైలు బయట సజ్జల మీడియాతో మాట్లాడారు. నందిగాం సురేష్పై కూటమి ప్రభుత్వం కక్షసాధిస్తోందని, ...
తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ!
పవిత్రమైన తిరుపతి పట్టణంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ప్రధాన కూడలిలో ఉన్న అన్నమయ్య విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు శాంతా క్లాజ్ టోపీ పెట్టి వెళ్లిపోయారు. ఈ దృశ్యాన్ని ...















