Telugu Feed

కేసు హైకోర్టులో ఉండగానే.. రైతుల పొలాల్లోకి బుల్డోజర్లు

కేసు హైకోర్టులో ఉండగానే.. రైతుల పొలాల్లోకి బుల్డోజర్లు

అమరావతి రాజధాని (Amaravati Capital) ప్రాంతంలోని ఉండవల్లిలో(Undavalli) భూసేకరణ (Land Acquisition) వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. ఒకవైపు భూసేకరణ చట్టబద్ధతపై కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో(Andhra Pradesh High Court) విచారణలో ఉండగానే, ...

ఎస్. జానకి మృతిపై చిరంజీవి భావోద్వేగం

ఎస్. జానకి మృతిపై చిరంజీవి భావోద్వేగం

ప్రఖ్యాత నేపథ్య గాయని (Singer) ఎస్. జానకి(S.Janaki) మరణంపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకి మరణవార్త తన హృదయాన్ని ఎంతో కలచివేసిందని పేర్కొంటూ, ఆమెకు సోషల్ ...

అమరావతి రైతుల పొలాల్లోకి బుల్డోజ‌ర్లు.. జగన్ సంచ‌ల‌న ట్వీట్‌

అమరావతి రైతుల పొలాల్లోకి బుల్డోజ‌ర్లు.. జగన్ సంచ‌ల‌న ట్వీట్‌

అమరావతి (Amaravati) ప్రాంతంలోని ఉండవల్లిలో రైతులపై(Undavalli Farmers) జరుగుతున్న బలవంతపు భూసేకరణ (Land Acquisition) చర్యలను వెంటనే నిలిపివేయాలని వైసీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan ...

ఎస్‌.జాన‌కి క‌న్నుమూత‌.. శోకసంద్రంలో సంగీత ప్రియులు

ఎస్‌.జాన‌కి క‌న్నుమూత‌.. శోకసంద్రంలో సంగీత ప్రియులు

దక్షిణ భారత చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో తన అమృత గానంతో కోట్ల హృదయాలను ఓలలాడించిన గాన కోకిల, లెజెండరీ గాయని (Legendary Singer) ఎస్. జానకి(S.Janaki) (88) క‌న్నుమూశారు(Passed Away. వృద్ధాప్య సమస్యలతో ...

అణ‌చివేస్తే ప్ర‌శ్నించే గొంతులు ఆగుతాయా..?

అణ‌చివేస్తే ప్ర‌శ్నించే గొంతులు ఆగుతాయా..?

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) సోషల్ మీడియా (Social Media) నియంత్రణ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియా కార్యకలాపాలపై డీజీపీ(DGP) ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వడం ...

కాంగ్రెస్‌కు 117 సీట్లు కాదు.. కనీసం 7 సీట్లు కూడా రావు

కాంగ్రెస్‌కు 117 సీట్లు కాదు.. కనీసం 7 సీట్లు కూడా రావు

తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ...

ఉండవల్లిలో ఉద్రిక్తత.. బ‌ల‌వంత‌పు భూసేకరణపై రైతుల ఆగ్ర‌హం

ఉండవల్లిలో ఉద్రిక్తత.. బ‌ల‌వంత‌పు భూసేకరణపై రైతుల ఆగ్ర‌హం

అమరావతి రాజధాని (Amaravati Capital) పరిధిలోని ఉండవల్లిలో(Undavalli) ప్రభుత్వ భూసేకరణ (Government Land Acquisition) చర్యలపై శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం (Seed Access Road Construction) ...

షాబాద్‌లో నరమేధం.. 2 గంటల్లో ఆరుగురిని చంపిన ఉన్మాది

షాబాద్‌లో నరమేధం.. 2 గంటల్లో ఆరుగురిని చంపిన ఉన్మాది

తెలంగాణలో(Telangana) అత్యంత కిరాతక ఘటన వెలుగుచూసింది. పోక్సో కేసులో(POCSO Case)బెయిల్(Bail) మీద వచ్చిన నిందితుడు కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఒకే వ్యక్తి ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా ...

పవన్ కళ్యాణ్‌కు మరో శస్త్ర చికిత్స.. ముంబైలో ఆపరేషన్

పవన్ కళ్యాణ్‌కు మరో శస్త్ర చికిత్స.. ముంబైలో ఆపరేషన్

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) శనివారం ముంబైలో (Mumbai) కుడి భుజానికి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి (Rotator Cuff Injury) శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. ఇటీవల ...

PR government’s gross negligence!

PR government’s gross negligence!

The Visakhapatnam fishermen tragedy has exposed the coalition government’s gross negligence in saving lives at sea. The fishermen had pleaded for rescue in advance. ...