YSRCP
‘లోకేశ్ ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి’ – ఆధారాలు బయటపెట్టిన జోగి
తన నివాసంపై దాడికి సంబంధించిన సంచలన ఆధారాలను మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ బయటపెట్టారు. ఈ దాడి పూర్తిగా పథకం ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్ ...
నాడు రంగా, ముద్రగడ.. నేడు అంబటి.. వైసీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కాపు నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మాజీ మంత్రి అంబటి ...
అంబటిపై దాడి.. వైఎస్ జగన్ సీరియస్ రియాక్షన్
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయాయని, ఆంధ్రప్రదేశ్ “జంగిల్రాజ్”గా మారిపోయిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై ...
ఏపీ ‘స్కిల్’ స్కామ్.. ఈడీ సంచలన రిపోర్ట్
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) – సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ...
అంబటిపై దాడికి యత్నం.. రాడ్లు, కర్రలతో టీడీపీ వీరంగం (Video)
గుంటూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరోసారి వీరంగం సృష్టించాయి. చేతుల్లో కర్రలు, ఇనుప రాడ్లతో బీభత్సం సృష్టిస్తూ మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై దాడికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ...
లడ్డూపై దుష్ప్రచారం.. వైసీపీ పాప ప్రక్షాళన పూజలు
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని తేలిపోయింది. ఇన్నాళ్లూ కూటమి పెద్దలు చేసిందంతా తప్పుడు ప్రచారమని స్పష్టంగా ప్రజలకు అర్థమవుతోంది. అయినా, ఫ్లెక్సీలతో దేవదేవుడిని మళ్లీ రాజకీయ ...
లడ్డూ వివాదం.. CBI రిపోర్ట్పైనే టీటీడీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంపై సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ సిట్ కీలక చార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేసింది. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని సీబీఐ తన ...
భూ సర్వే ఘనత వైఎస్ జగన్దే.. కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసలు
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అమలైన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా ప్రస్తావన రావడం గమనార్హం. ముఖ్యంగా ...
AP has turned into Jungle raj
Former Chief Minister and YSRCP President YS Jagan Mohan Reddy launched a scathing attack on Chief Minister Chandrababu Naidu, declaring that Andhra Pradesh has ...
భీమవరం క్యాడర్తో జగన్ భేటీ.. కూటమిపై సంచలన వ్యాఖ్యలు
చెప్పినట్టుగానే, మాట ఇచ్చినట్టుగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏలూరు నుంచి ప్రారంభమైన నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశాలు.. ఉభయ ...















పిఠాపురంలో నాగబాబు.. వర్మ ఎపిసోడ్పై సైలెన్స్