YSRCP

ముద్రగడకు పవన్ గవర్నర్ పదవి ఇద్దామన్నారు

ముద్రగడకు పవన్ గవర్నర్ పదవి ఇద్దామన్నారు

కాపు ఉద్య‌మ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల అనంతరం జ‌న‌సేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముద్రగడకు గవర్నర్ ...

కార్యకర్తలకు జగన్ బిగ్ గిఫ్ట్.. 'జగన్ 2.O సూపర్ యాప్' లాంచ్

కార్యకర్తలకు జగన్ గిఫ్ట్.. ‘జగన్ 2.O సూపర్ యాప్’ లాంచ్

సోషల్ మీడియా వేదికగా త‌న పార్టీ యాక్టివిస్టులు, సానుభూతిప‌రుల‌పై జరుగుతున్న డిజిటల్ దాడులు, కుట్రలను తిప్పికొట్టేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని పార్టీ ...

పోలీసులపై ట్రెస్‌పాస్ కేసు నమోదు చేస్తా

పోలీసులపై ట్రెస్‌పాస్ కేసు నమోదు చేస్తా

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా నిర్వహించాల్సిన గార్డ్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి ఆటంకం కలిగించారని, విధుల్లో ఉన్న పోలీసులను ఉద్దేశపూర్వకంగా తోసివేశారని ఆరోపిస్తూ వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుపై కేసు ...

ముద్రగడకు తుది వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్ జగన్

ముద్రగడకు తుది వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్ జగన్ (Video)

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాళులర్పించారు. కిర్లంపూడిలో జరిగిన అంతిమయాత్రలో పాల్గొని ...

చంద్ర‌బాబు ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ముద్రగడ కుటుంబం..

చంద్ర‌బాబు ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ముద్రగడ కుటుంబం..

మాజీ మంత్రి, కాపు ఉద్య‌మ నేత‌ ముద్రగడ పద్మనాభం కుటుంబం చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌కు షాక్ ఇచ్చింది. ముద్ర‌గ‌డ మరణానంతరం ఆయనకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ...

'రైతుల కన్నీళ్లకు కారణం చంద్రబాబే.. సిండికేట్‌ను పెకిలిస్తాం'

‘రైతుల కన్నీళ్లకు కారణం చంద్రబాబే.. సిండికేట్‌ను పెకిలిస్తాం’

రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయారని, దీనికి కూటమి ప్రభుత్వ విధానాలే కారణమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన ముఖాముఖి ...

ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. ఎమోషనల్ ట్వీట్

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు ముద్రగడ పద్మనాభం మృతిపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి ...

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు సామాజిక వ‌ర్గ ఉద్య‌మ నేత‌, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ...

'నా వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరించింది'

‘నా వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరించింది’

నేను మాట్లాడిన మాట‌ల‌ను వ‌క్రీక‌రించి తెలుగుదేశం పార్టీని, చంద్ర‌బాబును తాను పొగిడిన‌ట్టుగా ఎల్లో మీడియా క‌థ‌నాలు ప్ర‌చారం చేసుకుంటోంద‌ని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ వై. విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. నెల్లూరులో రాయలసీమ లిఫ్ట్ ...

10 మైళ్ల దూరంలో ఉన్నా.. కాపాడే మాన‌వ‌త్వం లేదా?

10 మైళ్ల దూరంలో ఉన్నా.. కాపాడే మాన‌వ‌త్వం లేదా?

“తీరానికి కేవలం పది మైళ్ల దూరంలో బోటు ప్రమాదం జరిగితే.. రాత్రికి రాత్రే స్పందించి ప్రాణాలు కాపాడాల్సిన చంద్రబాబు ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా?” అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ ...