YSRCP

ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. ఎమోషనల్ ట్వీట్

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు ముద్రగడ పద్మనాభం మృతిపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి ...

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు సామాజిక వ‌ర్గ ఉద్య‌మ నేత‌, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ...

'నా వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరించింది'

‘నా వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరించింది’

నేను మాట్లాడిన మాట‌ల‌ను వ‌క్రీక‌రించి తెలుగుదేశం పార్టీని, చంద్ర‌బాబును తాను పొగిడిన‌ట్టుగా ఎల్లో మీడియా క‌థ‌నాలు ప్ర‌చారం చేసుకుంటోంద‌ని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ వై. విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. నెల్లూరులో రాయలసీమ లిఫ్ట్ ...

10 మైళ్ల దూరంలో ఉన్నా.. కాపాడే మాన‌వ‌త్వం లేదా?

10 మైళ్ల దూరంలో ఉన్నా.. కాపాడే మాన‌వ‌త్వం లేదా?

“తీరానికి కేవలం పది మైళ్ల దూరంలో బోటు ప్రమాదం జరిగితే.. రాత్రికి రాత్రే స్పందించి ప్రాణాలు కాపాడాల్సిన చంద్రబాబు ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా?” అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ ...

భూమిని కోల్పోయిన రెండోరోజే అమరావతి రైతు మృతి

భూమిని కోల్పోయి.. రెండోరోజే అమరావతి రైతు మృతి

రాజధాని అమరావతి (Amaravati) పేరుతో సాగుతున్న భూసేకరణ (Land Acquisition) మరో రైతు (Farmer) ప్రాణాన్ని (Life) బలితీసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ (Undavalli Village) పరిధిలో ప్రభుత్వం ...

అమరావతి రైతుల పొలాల్లోకి బుల్డోజ‌ర్లు.. జగన్ సంచ‌ల‌న ట్వీట్‌

అమరావతి రైతుల పొలాల్లోకి బుల్డోజ‌ర్లు.. జగన్ సంచ‌ల‌న ట్వీట్‌

అమరావతి (Amaravati) ప్రాంతంలోని ఉండవల్లిలో రైతులపై(Undavalli Farmers) జరుగుతున్న బలవంతపు భూసేకరణ (Land Acquisition) చర్యలను వెంటనే నిలిపివేయాలని వైసీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan ...

అణ‌చివేస్తే ప్ర‌శ్నించే గొంతులు ఆగుతాయా..?

అణ‌చివేస్తే ప్ర‌శ్నించే గొంతులు ఆగుతాయా..?

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) సోషల్ మీడియా (Social Media) నియంత్రణ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియా కార్యకలాపాలపై డీజీపీ(DGP) ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వడం ...

ఖమ్మంలో ఆసక్తికర సీన్.. రేవంత్ స‌భ‌లో జగన్ ఫ్లెక్సీ

ఖమ్మంలో ఆసక్తికర సీన్.. రేవంత్ స‌భ‌లో జగన్ ఫ్లెక్సీ

తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్న రైతు ఆశీర్వాద సభకు (Farmers’ Blessing Meeting) స్వాగతంగా ఏర్పాటు చేసిన ...

‘రావణ్‌’ చుట్టూ కపట స్క్రీన్‌ప్లే?.. చ‌క్ర‌బంధంలో ప‌వ‌న్!

‘రావణ్‌’ చుట్టూ కపట స్క్రీన్‌ప్లే?.. చ‌క్ర‌బంధంలో ప‌వ‌న్!

రెండేళ్ల కూటమి పాలన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో(Andhra Pradesh Politics) ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షంతో రాజకీయంగా తలపడటమే కాకుండా, కూటమిలోని మిత్రపక్షాలను కూడా తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నడిపించడంలో చంద్రబాబు(Chandrababu ...

ఆదోని శివాలయం ఘటన.. చంద్ర‌బాబుకు వైసీపీ కౌంటర్

ఆదోని శివాలయం ఘటన.. చంద్ర‌బాబుకు వైసీపీ కౌంటర్

నంద్యాల (Nandyal) జిల్లా బనగానపల్లెలో (Banaganapalle) జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలకు వైసీపీ(YSRCP) కౌంటర్ ఇచ్చింది. నంద్యాల స‌భ‌లో ఆదోని శివాలయంలో (Shiva Temple) ...