Telangana Police

సామాన్యులకు ఒక న్యాయం.. వీరికి మరో న్యాయమా?

సామాన్యులకు ఒక న్యాయం.. వీరికి మరో న్యాయమా?

రోడ్డు ప్రమాదాల్లో(Road Accidents) ఒకరి ప్రాణం పోయినప్పుడు చట్టం అందరికీ సమానంగా వర్తించాలా? లేక రాజకీయ పలుకుబడి ఉన్నవారికి ప్రత్యేక వెసులుబాటు ఉంటుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణలో(Telangana) చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ...

మణుగూరులో గ్యాంగ్‌వార్‌ హత్య.. 23 మంది అరెస్ట్

మణుగూరులో గ్యాంగ్‌వార్‌ హత్య.. 23 మంది అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) మణుగూరులో (Manuguru) సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గ‌త‌ నెల 27న మణుగూరు నేతాజీ గ్రౌండ్‌లో (Netaji Ground) జరిగిన ...

వచ్చే మార్చి నాటికి లక్ష ఉద్యోగాల భర్తీ: వేం నరేందర్ రెడ్డి

వచ్చే మార్చి నాటికి లక్ష ఉద్యోగాల భర్తీ: వేం నరేందర్ రెడ్డి

మహబూబాబాద్‌లో(Mahabubabad) పోలీస్ శాఖ(Police Department) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ఉద్యోగాల(Police Jobs) ఉచిత శిక్షణ శిబిరంలో(Free Training Camp) రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ...

వేప చెట్టు విషయంలో డబుల్ మ‌ర్డ‌ర్‌

వేప చెట్టు విషయంలో డబుల్ మ‌ర్డ‌ర్‌

వేప చెట్టు (Neem Tree) విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. సూర్యాపేట (Suryapet) జిల్లాలో మేళ్లచెరువు (Mellacheruvu) మండలం ఎర్రగట్టు తండాలో(Erragattu Thanda) జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు దారుణ ...

డిప్యూటీ తహసీల్దార్‌ సంధ్య ఆత్మహత్య.. మహబూబాబాద్‌లో విషాదం

డిప్యూటీ తహసీల్దార్‌ సంధ్య ఆత్మహత్య.. మహబూబాబాద్‌లో విషాదం

మహబూబాబాద్: రెవెన్యూ శాఖలో(Revenue Department) డిప్యూటీ తహసీల్దార్‌గా(Deputy Tahsildar) శిక్షణ(Training) పొందుతున్న ఓ యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. టౌన్ సీఐ ఎల్.రఘుపతిరెడ్డి ...

'నేను పారిపోలేదు'.. ఆరోపణలపై స్పందించిన సస్పెండెడ్ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి

‘నేను పారిపోలేదు’.. – సస్పెండెడ్ ట్రైనీ ఐపీఎస్

హైదరాబాద్ (Hyderabad) పోలీస్ అకాడమీ (Police Academy)ట్రైనీ ఐపీఎస్ అధికారుల వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తనపై నమోదైన కేసు నేపథ్యంలో పరారీలో (Absconding) ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సస్పెండెడ్ ట్రైనీ ...

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి

నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని శ్రీరాంసాగర్ (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) ప్రాజెక్ట్ (SRSP Project) వద్ద ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చిన నలుగురు యువకులు (Four Youths)ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో మృతి చెందారు. ...

డీజీపీ ఆఫీస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య

డీజీపీ ఆఫీస్‌లో తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

రాష్ట్ర పోలీస్ బాస్ కార్యాల‌యంలోనే ఓ కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. హైదరాబాద్‌ (Hyderabad) లక్డీకాపూల్‌లోని (Lakdikapul) డీజీపీ కార్యాలయంలో (DGP Office) గురువారం తెల్లవారుజామున జ‌రిగిన ఈ ఘ‌ట‌న తీవ్ర‌ కలకలం రేగింది. ...

9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన ఆరోపణలు.. స్థానికుల దాడిలో నిందితుడు మృతి

9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన ఆరోపణలు.. స్థానికుల దాడిలో నిందితుడు మృతి

హైదరాబాద్‌లోని(Hyderabad) కుల్సుంపుర పోలీస్ స్టేషన్ (Kulsumpura Police Station)పరిధిలో ఓ 9 ఏళ్ల బాలికతో (9-year-old Girl) అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం, ...

ప్రేమ వేధింపుల వివాదం.. మాదాపూర్‌లో యువకుడి దారుణ హత్య!

ప్రేమ వేధింపుల వివాదం.. మాదాపూర్‌లో యువకుడి దారుణ హత్య!

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ప్రేమ వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. రామేశ్వరం కేఫే సమీపంలో భాస్కర్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ...