farmers protest

భూమిని కోల్పోయిన రెండోరోజే అమరావతి రైతు మృతి

భూమిని కోల్పోయి.. రెండోరోజే అమరావతి రైతు మృతి

రాజధాని అమరావతి (Amaravati) పేరుతో సాగుతున్న భూసేకరణ (Land Acquisition) మరో రైతు (Farmer) ప్రాణాన్ని (Life) బలితీసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ (Undavalli Village) పరిధిలో ప్రభుత్వం ...

కేసు హైకోర్టులో ఉండగానే.. రైతుల పొలాల్లోకి బుల్డోజర్లు

కేసు హైకోర్టులో ఉండగానే.. రైతుల పొలాల్లోకి బుల్డోజర్లు

అమరావతి రాజధాని (Amaravati Capital) ప్రాంతంలోని ఉండవల్లిలో(Undavalli) భూసేకరణ (Land Acquisition) వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. ఒకవైపు భూసేకరణ చట్టబద్ధతపై కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో(Andhra Pradesh High Court) విచారణలో ఉండగానే, ...

అమరావతి రైతుల పొలాల్లోకి బుల్డోజ‌ర్లు.. జగన్ సంచ‌ల‌న ట్వీట్‌

అమరావతి రైతుల పొలాల్లోకి బుల్డోజ‌ర్లు.. జగన్ సంచ‌ల‌న ట్వీట్‌

అమరావతి (Amaravati) ప్రాంతంలోని ఉండవల్లిలో రైతులపై(Undavalli Farmers) జరుగుతున్న బలవంతపు భూసేకరణ (Land Acquisition) చర్యలను వెంటనే నిలిపివేయాలని వైసీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan ...

ఉండవల్లిలో ఉద్రిక్తత.. బ‌ల‌వంత‌పు భూసేకరణపై రైతుల ఆగ్ర‌హం

ఉండవల్లిలో ఉద్రిక్తత.. బ‌ల‌వంత‌పు భూసేకరణపై రైతుల ఆగ్ర‌హం

అమరావతి రాజధాని (Amaravati Capital) పరిధిలోని ఉండవల్లిలో(Undavalli) ప్రభుత్వ భూసేకరణ (Government Land Acquisition) చర్యలపై శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం (Seed Access Road Construction) ...

నేటి 'అధికార' దాడులు.. నిజ‌మైన రైతుల‌కు శాపాలేనా.?

నేటి దాడులు.. రేపు నిజ‌మైన రైతుల‌కు శాపాలేనా.?

అధికారం శాశ్వతం కాదు… కానీ రాజకీయాల్లో (Politics) తీసుకునే కొన్ని అనాలోచిత నిర్ణయాలు, సాగించే దాడులు భవిష్యత్ తరాల పాలిట శాపాలుగా మారుతాయి. సరిగ్గా ఇదే ఇప్పుడు అమరావతి (Amaravati) ప్రాంతంలో జరుగుతున్న ...

ధాన్యంతో సచివాలయం ముట్టడి.. కవిత అరెస్ట్‌తో ఉద్రిక్తత

ధాన్యంతో సచివాలయం ముట్టడి.. కవిత అరెస్ట్‌తో ఉద్రిక్తత

తెలంగాణలో (Telangana) వరి ధాన్యం కొనుగోళ్లలో (Paddy Grain Procurement) జరుగుతున్న జాప్యాలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ...

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఫెయిల్!.

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఫెయిల్!.

తెలంగాణలో రైతుల (Telangana Farmers) సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో (Paddy Procurement) జరుగుతున్న అవ్యవస్థపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులు 45 రోజులుగా ...

రైతుల ఆందోళనలకు మద్దతుగా హరీష్‌రావు.. అరెస్ట్ చేసిన పోలీసులు

రైతుల ఆందోళనకు హరీష్‌రావు మద్దతు.. అరెస్ట్ చేసిన పోలీసులు

పరిగి మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూముల సేకరణపై ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. రైతుల ఆందోళనలకు సంఘీభావం తెలపడానికి బయల్దేరిన హరీష్ రావును పోలీసులు అప్ప జంక్షన్ వద్ద అరెస్ట్ చేయడం రాజకీయ ...

బల్క్ డ్రగ్ ఉద్యమకారుడు విడుదల.. హోంమంత్రిపై ఫైర్

బల్క్ డ్రగ్ ఉద్యమకారుడు విడుదల.. హోంమంత్రిపై ఫైర్

బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా ఉద్యమించిన సీపీఎం నేత అప్పలరాజు కోర్టు ఆదేశాల మేరకు 45 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. ఎలాంటి నేరం చేయకుండానే అప్పలరాజుపై అక్రమంగా పీడీ యాక్ట్ ...

Amaravati: ‘World‑Class Megacity’ to ‘Municipality’.. Many faces of Chandrababu’s Capital Narrative

Amaravati: ‘World‑Class Megacity’ to ‘Municipality’.. Many faces of Chandrababu’s Capital Narrative

Criticism is intensifying that Chief Minister Chandrababu Naidu has turned Amaravati into a capital of contradictions. Over the years, he has alternated between projecting ...