farmers protest
రాత్రి గుట్టుగా యూరియా తరలింపు.. రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న రైతులు
అసలే సరిపడా యూరియా అందక, ఆ చాలీచాలని యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి చూస్తూ రైతులు అవస్థలు పడుతుండగా, కృష్ణా జిల్లాలో పీఏసీఎస్ నుంచి రాత్రివేళ యూరియా తరలింపు వ్యవహారం ...
అన్నదాతకు ఆక్రోశం.. గ్రోమోర్ షాపుపై రాళ్ల దాడులు
వ్యవసాయం ఆధారిత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యూరియా సమస్య రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి సొసైటీ కార్యాలయాలు, మన గ్రోమోర్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ, ...
బషీర్బాగ్ మారణహోమానికి 25 ఏళ్లు..
ఇదే రోజు, సరిగ్గా 25 ఏళ్ల కిందట.. అంటే 2000 సంవత్సరం ఆగస్టు 28న నేడు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుడిగా, విభజిత ఏపీ సీఎం(AP CM)గా ఉన్న ...
“Why is the government so afraid?”..YS Jagan demands justice for mango farmers
On July 9, 2025, the Bangarupalyam Market Yard in Chittoor District became a focal point of protest and solidarity as YSRCP President and former ...
రాజధాని విస్తరణ గ్రామసభలో నిరసన సెగ: తాడికొండ ఎమ్మెల్యే, అధికారులకు చేదు అనుభవం
రాజధాని (Capital) అమరావతి (Amaravati) నిర్మాణ పనుల్లో వేగం పెంచిన కూటమి ప్రభుత్వం, రాజధాని విస్తరణపై కూడా దృష్టి సారించింది. దీనిలో భాగంగా భూ సమీకరణ (Land Pooling)కు సన్నాహాలు చేస్తోంది. రాజధాని ...
అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు – ‘కూటమి’పై జగన్ ఫైర్
రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధరలు (Minimum Support Prices – MSP) లభించక రైతులు (Farmers) రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని వైసీపీ (YSRCP) అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి (Former ...
లగచర్ల రైతులపై దాడి.. ఎవ్వరినీ వదలం – కేటీఆర్ హెచ్చరిక
తెలంగాణలోని లగచర్ల రైతులపై పోలీసుల దాడి వ్యవహారంతో కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి బయటపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక రేవంత్ రెడ్డి సర్కార్కు ...
రోడ్డెక్కిన ‘గోవాడ’ చెరకు రైతు.. బకాయిలు చెల్లించాలని డిమాండ్
అనకాపల్లి జిల్లా చోడవరంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డెక్కారు. నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో రైతులు ఆందోళన బాటపట్టారు. రైతులకు, కార్మికులకు చెల్లించాలని బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ ...















