CBI Investigation
నీట్ యూజీ 2026 రద్దు.. కేంద్రంపై కేటీఆర్ ఫైర్!
నీట్ యూజీ (NEET UG) 2026 పరీక్ష రద్దు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మెడికల్ సీట్ల (Medical Seats) కోసం లక్షలాది మంది విద్యార్థులు ఏడాది పొడవునా కష్టపడి సిద్ధమవుతుండగా, ప్రశ్నాపత్రం ...
NEET పరీక్ష రద్దు.. పేపర్ లీక్, సీబీఐ విచారణకు ఆదేశం!
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3న నిర్వహించిన నీట్ (NEET-UG) పరీక్షను కేంద్ర ప్రభుత్వం (Central Government) అనూహ్యంగా రద్దు చేసింది(Cancelled). గత కొంతకాలంగా వినిపిస్తున్న పేపర్ లీక్(Paper ...
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
రాష్ట్ర కేబినెట్ భేటీ ప్రజా ప్రయోజనాలను కేంద్రీకృతంగా చేసుకుని పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత ప్రభుత్వ కాలంలో పేరుకుపోయిన సుమారు ...
కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి యావజ్జీవ కారాగార శిక్ష
కర్ణాటక రాజకీయాల్లో (Karnataka Politics) సంచలనం రేపిన యోగేష్ గౌడ (Yogesh Gowda) హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. 2016 జూన్ 15న ధారవాడ జిల్లా పంచాయతీ సభ్యుడు, బీజేపీ(BJP) నాయకుడు ...
మదురై కోర్టు సంచలన తీర్పు: 9 మంది పోలీసులకు మరణశిక్ష
లాకప్ డేత్ కేసులో (Lockup Death Case) మదురై కోర్టు (Madurai Court) సంచలన తీర్పు ఇచ్చింది. 2020లో తూత్తుకుడి జిల్లాలోని సాతన్కుళం వద్ద, పి. జయరాజ్ (P. Jayaraj) అతని కుమారుడు ...
అరుణాచల్ ప్రధేశ్ సీఎంపై సీబీఐ దర్యాప్తు
అరుణాచల్ ప్రధేశ్(Arunachal Pradesh) ముఖ్యమంత్రి పెమా ఖండూ పై సీబీఐ (CBI) దర్యాప్తు నిర్వహించాలని సుప్రీంకోర్టు (Supreme Court of India) ఆదేశించింది. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ (Prashant Bhushan) దాఖలుచేసిన పిటిషన్ ...
రఘురామ అరెస్టు చేయాలి – IPS సంచలన పోస్ట్
ఏపీలో రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కస్టోడియల్ టార్చర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీ (YSRCP) హయాంలో సీఐడీ చీఫ్గా (CID) పనిచేసిన ఐపీఎస్ అధికారి (IPS Officer) సునీల్ కుమార్ ...
తిరుమల లడ్డూ కేసులో కొత్త ట్విస్ట్… సుప్రీంకోర్టు ఆగ్రహం!
తిరుమల లడ్డూ వివాదానికి (Tirumala Laddu Controversy) సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court of India) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పనిచేస్తున్న నేపథ్యంలో మరో ఏకసభ్య ...
నటి ప్రత్యూష మరణం: 24 ఏళ్ల మిస్టరీ.. అసలు ఏమైంది?
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘రాయుడు’, ‘కలిసి నడుద్దాం’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన నటి ప్రత్యూష మరణం అప్పట్లో సంచలనంగా మారింది. 2002లో జరిగిన ఈ ఘటన దాదాపు రెండు దశాబ్దాల పాటు ...
ఇంకెంతకాలం సీబీఐ దర్యాప్తు.. వివేకా కేసుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
వైసీపీ (YSRCP) నేత, దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి (Y.S. Vivekananda Reddy) హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు (Supreme Court of India) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో ...















