తెలుగు
ఏపీ 2026-27 వార్షిక బడ్జెట్.. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి మళ్లీ అదృశ్యం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టగా, ఇందులో భారీ ద్రవ్యలోటు, అప్పుల పెరుగుదల ప్రధాన ...
ఢిల్లీ పర్యటన.. లడ్డూపై మారిన చంద్రబాబు స్వరం?
పరమ పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీ నెయ్యిపై సంవత్సర కాలం పాటు నానా యాగీ చేసిన నారా చంద్రబాబు ప్రభుత్వం సుప్రీం కోర్టు నేతృత్వంలో సీబీఐ సిట్ బయటపెట్టిన చార్జ్షీట్ తరువాత బేల ...
హార్దిక్ మాన్ ఆఫ్ ది మ్యాచ్, ఇషాన్ కిషన్ ఫన్నీ కామెంట్స్
టీ20 వరల్డ్కప్ 2026లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ హీట్ ఉత్పన్నం చేయనుందనే మాట ఇప్పటికే క్రికెట్ ఫ్యాన్స్ మధ్య చర్చనీయాంశమైంది. కానీ రేపు ఈ మ్యాచ్ ముందు, భారత్ జట్టు నమీబియాతో జరిగిన మ్యాచ్లో ...
‘ధురంధర్ 2’కి పాన్ ఇండియా హైప్..
బాలీవుడ్ బ్లాక్బస్టర్ ‘ధురంధర్’ సంచలన విజయానికి కొనసాగింపుగా రాబోతున్న ‘ధురంధర్ 2’ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మార్చి 19న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ ...
మేయర్ పీఠం సీపీఐదే..? కేటీఆర్ కాల్తో మారిన సమీకరణాలు
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ సీపీఐకి బేషరతుగా మద్దతు ...
‘ఏడు తరాలు గుర్తుండిపోయేలా చంపేస్తాం’ – రణ్వీర్కు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్
రణ్వీర్ సింగ్ను లక్ష్యంగా చేసుకుని బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్ర బెదిరింపులు రావడం బాలీవుడ్లో కలకలం రేపుతోంది. ఇటీవల రణ్వీర్ సింగ్ హీరోగా విడుదలైన ధురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ ...
ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం ‘సేవా తీర్థ్’ ప్రారంభం
బ్రిటిష్ పాలన నుంచి ప్రధాన మంత్రి కార్యాలయంగా ఉన్న సౌత్ బ్లాక్ కొత్త చిరునామా ‘‘సేవా తీర్థ్’’కు మారింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO)తో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ సేవా తీర్థ్ను ప్రధానమంత్రి Narendra ...
అంబటి తల్లిని తిడితే ఒకటి.. మీ తల్లిని అంటే ఒకటా? బొత్స ప్రశ్న
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, “అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒకటి… మీ తల్లిని అంటే ఒకటా?” అని ప్రశ్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై వేసిన కేసులపై ఆయన శాసనమండలిలో మాట్లాడారు. ...















‘ఆ హైదరాబాద్ వాడిని రానివ్వొద్దు.. వస్తే ఖతం చేస్తాడు!’
పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్కు చెందిన ఒక నేతను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం నెట్టింట ...