ఏపీ పాలిటిక్స్
ఫార్మాసిటీలో విష వాయువు లీక్.. ఇద్దరికి తీవ్ర అస్వస్థత
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో విష వాయువు లీక్ కావడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రక్షిత డ్రగ్స్ పరిశ్రమలో ఈ ఘటన సంభవించింది. వ్యాపించిన విష వాయువు కారణంగా ఇద్దరు ...
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనమై తీవ్ర అల్పపీడనం ప్రయాణం గందరగోళంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అనూహ్యంగా దిశ మార్చుకుని దక్షిణ కోస్తా తీరం వైపు పయనిస్తోందని, ఈ పరిస్థితి కారణంగా రేపు ...
‘పేర్ని నానిని ఉరి తీయాలి’.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం మరింత వేడి పుట్టిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఫార్ములా ఈ-రేస్ విషయంలో మాటల యుద్ధం కొనసాగుతుంటే.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం రేషన్ బియ్యం, కరెంట్ చార్జీల పెంపు, అక్రమ ...
ఈనెల 27న ‘కరెంటు చార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాట’
ఏపీలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ప్రతిపక్ష వైసీపీ కూటమి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైంది. విద్యుత్ చార్జీల పెంపుదల ద్వారా ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని మోపడం దుర్మార్గమని వైసీపీ నేతలు తీవ్ర ...
సినీ ఇండస్ట్రీ ఏపీకి రావాలి, వస్తే స్వాగతిస్తాం.. – పవన్, పల్లా
సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని కోరుకుంటున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మనసులో మాటను బయటపెట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ...
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ముండ్లమూరు మండలంలో భూమి సుమారు ఒక సెకను పాటు కంపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్ల ప్రాంతాల్లో ప్రకంపనలు తీవ్రతను కనబరిచాయి. ...
పేర్ని నానికి నోటీసులు.. పోలీసుల చర్యను ఖండిస్తున్న వైసీపీ
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి రాబర్ట్సన్పేట పోలీసులు నోటీసులు పంపించారు. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో ఉంచిన రేషన్ బియ్యం మాయం అయ్యాయన్న అభియోగంతో ఆయన భార్య జయసుధపై ...
విశాఖ రైల్వే స్టేషన్లో తృటిలో తప్పిన పెను ప్రమాదం
విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి పశ్చిమ బెంగాల్లోని పురులియాకు వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (22606) ఉదయం 5.20 గంటలకు విశాఖ ...
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి?
కొందరు మంత్రుల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎవరు యాక్టివ్గా ఉన్నారు.. ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలుసుకునేందుకు సీఎం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించినట్లు సమాచారం. ఈ సర్వే ...
ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు ఉపసంహరణ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కొనసాగుతున్న క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ ...















