ఏపీ పాలిటిక్స్
పిఠాపురంలో అమానుష ఘటన.. 24 గంటల పాటు బెంచ్ మీదనే మృతదేహం
పిఠాపురం నియోజకవర్గానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అది ఎలా అంటే సినిమా స్టార్, జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండటమే. అలాంటి పిఠాపురంలో ...
ముగిసిన పేర్ని జయసుధ విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ విచారణకు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. న్యాయవాదుల సమక్షంలో పేర్ని జయసుధ విచారణ జరగింది. గోదాం ...
విద్యుత్ తీగలపై నాట్యం.. మద్యం మత్తులో వింత విన్యాసం
మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన హంగామా అంతాఇంతా కాదు. తప్పతాగి విద్యుత్ తీగలపై విన్యాసాలు చేశాడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో జరిగిన ఈ సంఘటన స్థానికులను భయాందోళనకు ...
రేపటి నుంచి వలంటీర్ల రాష్ట్ర వ్యాప్త నిరసనలు
అధికారంలోకి వస్తే రూ.10 వేల వేతనంతో పాటు ఉద్యోగభద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. పవర్లోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా.. తమను పట్టించుకోవడం లేదని, తమ ఉద్యోగాలను తీసేశాడని ఏపీ గ్రామ, ...
నారా లోకేష్ ఎక్కడ? వారం రోజులుగా కనిపించని మంత్రి
ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ జాడ తెలియలేకుంది. గత వారంగా ఆయన కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. ఎవరికీ చెప్పాపెట్టకుండా విదేశాలకు వెళ్లారని, నిన్న సాయంత్రమే హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారని పార్టీ ...
ఏపీ ప్రజలకు చంద్రబాబు, జగన్ న్యూఇయర్ విషెస్
నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ ...
ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి సురేష్కుమార్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్యకార్యదర్శిగా రీడిజిగ్నేట్ ...
‘గోవిందో.. గోవిందా..’ 2024కు అంతిమ వీడ్కోలు.. ఫన్నీ వీడియో
గడిచిన సంవత్సరంలో జరిగిన మధుర స్మృతులను, విషాద ఘటనలను తలుచుకుంటూ ఒక్కొక్కరూ ఒక్కో స్టైల్లో వీడ్కోలు పలుకుతుంటారు. కొందరు వాట్సాప్ స్టేటస్ల రూపంలో, మరికొందరు మెసేజ్లు, కార్టూన్లు, కొటేషన్ రూపంలో ఎవరికి తోచినట్లుగా ...
హైకోర్టులో పేర్ని నానికి ఊరట..
ఆంధ్రప్రదేశ్ అత్యున్నత ధర్మాసనంతో వైసీపీ నేత పేర్ని నానికి ఊరట లభించింది. రేషన్ బియ్యం కేసులో తనను ఏ6గా చేర్చడంతో ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో లంచ్ ...















సినీ రంగంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై ఒక రకమైన భరోసా కలిగిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ, సీఎం చంద్రబాబు ...