ఏపీ పాలిటిక్స్
కార్పొరేట్ కాలేజీల అరాచకాలు.. ప్రభుత్వం ఏం చేస్తోంది?
ఫీజు కట్టలేదని శ్రీచైతన్య కాలేజీ విద్యార్థిని అర్ధరాత్రి బయటకు గెంటేసిన ఘటనపై వైసీపీ సీరియస్ అయ్యింది. విద్యార్థుల పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తున్న కాలేజీపై చర్యలు ఎందుకు లేవని నిలదీసింది. ఫీజుల పేరుతో ...
‘ఆ క్రెడిట్ అంతా మాదే.. ఇష్టముంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండి’
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు కోపం వచ్చింది. పేపర్లలో చూసిన వార్త ఒకటి ఆయనకు తెగ చిరాకు తెప్పించిందట. దీంతో చిర్రెత్తిపోయిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై నోరుపారేసుకున్నారు. ...
జేసీపై మరో ఫిర్యాదు.. సైబరాబాద్ సీపీ ఆఫీస్కి మాధవీలత
తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాగా హర్ట్ అయిన నటి మాధవీలత ఆయనపై చర్యలకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కంప్లయింట్ చేసిన ...
రాయచోటిలో దారుణం.. బాలికను గర్భవతిని చేసి అబార్షన్ చేయించి..
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఓ బాలికపై దారుణమైన ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐవీ నివారణ మందుల కోసం ఆసుపత్రికి వెళ్ళే బాలికను ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఈ విషయం తెలిసి ...
కాలేజీ ఫీజు కట్టలేదని విద్యార్థిని అర్ధరాత్రి గెంటేశారు
విజయవాడ సమీపంలోని గోసాల శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థి గౌతమ్కు చేదు అనుభవం ఎదురైంది. ఫీజు బాకీ ఉన్న కారణంగా కళాశాల యాజమాన్యం అర్ధరాత్రి అతడిని బయటకు పంపించేసింది. దీంతో విద్యార్థి, అతని ...
పింఛన్ల అనర్హత.. ఇప్పుడు దివ్యాంగుల వంతు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు లేదా చేతులు దెబ్బతినివారికి ప్రస్తుతం ఇచ్చే రూ. 6,000 పెన్షన్ కోసం అర్హత పరీక్షలు ...















కేంద్రమంత్రిని అలా సంబోధిస్తారా..? లోకేశ్ వ్యాఖ్యలు వివాదాస్పదం
దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సమావేశమైంది. ఈ సమావేశం ఆద్యంతం రాజకీయ పార్టీ మీటింగ్లా జరిగిందని విమర్శలు వస్తున్నప్పటికీ.. అందులో మంత్రి లోకేశ్ ప్రసంగంలో ...