ఏపీ పాలిటిక్స్

కాకినాడ‌లో పార్శిల్ దింపుతుండ‌గా పేలుడు.. (వీడియో)

కాకినాడ‌లో పార్శిల్ దింపుతుండ‌గా పేలుడు.. (వీడియో)

కాకినాడలోని బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో సోమవారం భయంకరమైన పేలుడు సంభ‌వించింది. స్థానిక వార్పు రోడ్డులో ఉన్న జై బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో బాణసంచా పార్సిల్ దింపుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి భారీ ...

వైఎస్సార్‌-చంద్ర‌బాబుపై వెబ్ సిరీస్‌?

వైఎస్సార్‌-చంద్ర‌బాబుపై వెబ్ సిరీస్‌?

సామాజిక అంశాలే తన కథకు మూల ఆధారాలుగా మలుచుకునే ప్రముఖ దర్శకుడు దేవ కట్టా, త్వరలో ఓ వెబ్ సిరీస్ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ...

మండ‌లి లైవ్ ప్ర‌సారాల‌పై ఆంక్ష‌లు.. వాళ్ల‌కు భ‌య‌ప‌డేనా?

మండ‌లి లైవ్ ప్ర‌సారాల‌పై ఆంక్ష‌లు.. వారికి భ‌య‌ప‌డేనా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ శాస‌న‌మండ‌లి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల‌పై కూట‌మి ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించింది. లైవ్ ఫీడ్ ఓపెన్ సోర్స్ కట్ చేసింది. సెలెక్టీవ్‌గా కేవలం నాలుగు ఛానళ్లకు శాస‌న‌మండ‌లి ఫీడ్ పంపుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఆ ...

నరసరావుపేట పోలీసుల అదుపులో పోసాని

నరసరావుపేట పోలీసుల అదుపులో పోసాని

నటుడు, సినీ ర‌చ‌యిత‌ పోసాని కృష్ణమురళిని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనపై పీటీ వారెంట్ ఇచ్చారు. రాజంపేట స‌బ్ జైల్ నుంచి పోసానిని ...

'ఎస్సీ వ్య‌క్తి డీజీపీ కాకూడ‌ద‌నే స‌స్పెన్ష‌న్' - ఆర్ఎస్ ప్ర‌వీణ్ సంచ‌ల‌న ట్వీట్‌

‘ఎస్సీ వ్య‌క్తి డీజీపీ కాకూడ‌ద‌నే స‌స్పెన్ష‌న్’ – ఆర్ఎస్ ప్ర‌వీణ్ సంచ‌ల‌న ట్వీట్‌

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 2020 నుండి 2024 మధ్య పలుమార్లు విదేశాలకు వెళ్లి, ఆలిండియా సర్వీసు నిబంధనలను ...

శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం.. రూ.లక్షల్లో మోసం

శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం.. రూ.లక్షల్లో మోసం

శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయం(Srisailam Temple)లో నకిలీ దర్శనం టికెట్ల(Fake Darshan Tickets) వ్యవహారం కలకలం రేపుతోంది. అధిక రేట్లకు పాత టికెట్లను ఎడిట్ చేసి భక్తులకు విక్రయిస్తూ, వారిని మోసం చేసిన ...

ఏపీలో రాజ‌కీయ ద‌రిద్రం.. - న‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌

ఏపీలో రాజ‌కీయ ద‌రిద్రం.. – న‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌

ఏపీఎఫ్‌డీసీ మాజీ చైర్మ‌న్ పోసాని కృష్ణ‌ముర‌ళి అరెస్టుపై న‌టి పూన‌మ్ కౌర్ స్పందించారు. దేశంలోని ఇత‌ర రాష్ట్రాల్లో పోల్చితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు చాలా ద‌రిద్రంగా ఉన్నాయ‌ని పూన‌మ్ కౌర్ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. ...

వైసీపీ వాళ్ల‌కు ఎలాంటి ప‌నులు చేయొద్దు.. - సీఎం చంద్ర‌బాబు

వైసీపీ వాళ్ల‌కు ఎలాంటి ప‌నులు చేయొద్దు.. – సీఎం చంద్ర‌బాబు

రాగద్వేషాలు లేకుండా పాలన చేస్తామని రాజ్యాంగ బద్దంగా ప్రమాణం చేసి ముఖ్య‌మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న యావ‌త్ దేశ ప్ర‌జ‌ల‌ను నిశ్చేష్టులను చేసింది. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తి ...

బాబు, ప‌వ‌న్ న్యాయం చేయ‌లేదు.. త‌ల్లీకూతుళ్లు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

బాబు, ప‌వ‌న్ న్యాయం చేయ‌లేదు.. త‌ల్లీకూతుళ్లు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

విజయవాడలోని వాంబే కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. న్యాయం కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ల చుట్టూ తిరిగి విసిగిపోయి, చివరికి త‌ల్లీకూతుళ్లు ఆత్మహత్యాయ‌త్నం చేశారు. వాంబే కాల‌నీకి ...