ఏపీ పాలిటిక్స్

'బాగా కాలిన‌ట్టుంది'.. - పీవీఎస్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

‘బాగా కాలిన‌ట్టుంది’.. – పీవీఎస్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చేసిన కామెంట్ల‌పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీఎస్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ జ‌గ‌న్ ప్రెస్ మీట్‌తో ఎవరికో ...

'చ‌లో విజ‌య‌వాడ'.. భారీగా త‌ర‌లివ‌చ్చిన ఆశావ‌ర్క‌ర్లు

‘చ‌లో విజ‌య‌వాడ’.. భారీగా త‌ర‌లివ‌చ్చిన ఆశావ‌ర్క‌ర్లు

ఎన్నిక‌ల స‌మ‌యంలో తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆశా వర్కర్లు ఇవాళ ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసనను అడ్డుకునేందుకు పలు జిల్లాల్లో పోలీసులు ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నప్పటికీ, ...

ఏలూరులో బ‌స్సు బోల్తా.. ముగ్గురు మృతి

ఏలూరులో బ‌స్సు బోల్తా.. ముగ్గురు మృతి

ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గురువారం తెల్లవారుజామున సోమవరప్పాడు హైవే వద్ద జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది. సిమెంటు లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ...

ఆ ఖర్చంతా విజయసాయి కుమార్తె కంపెనీ నుంచే రాబట్టాలి

ఆ ఖర్చంతా విజయసాయి కుమార్తె కంపెనీ నుంచే రాబట్టాలి

శాఖపట్నం భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఆర్‌జడ్ (Coastal Regulation Zone) నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన గోడపై కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ...

బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ - వైఎస్ జ‌గ‌న్‌

బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ – వైఎస్ జ‌గ‌న్‌

ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌ గ్యారెంటీ నినాదం, ఎన్నికల తర్వాత బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీగా మారిపోయింద‌ని వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అన్నారు. అసెంబ్లీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ...

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు

జనసేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగబాబును ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్ర‌స్తుతం ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన అభ్యర్థిగా ...

'పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ' - జగన్

‘పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’ – జగన్ (Video)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఏపీ బ‌డ్జెట్‌పై మాజీ సీఎం జ‌గ‌న్ తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ప్రెస్‌మీట్ ...

ఏపీలో పరువు హత్య.. కూతురిని చంపేసి శ‌వానికి నిప్పు

ఏపీలో పరువు హత్య.. కూతురిని చంపేసి శ‌వానికి నిప్పు

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుంతకల్‌ మండలానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి తన కన్న కూతురిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుంతకల్‌కు చెందిన రామాంజ‌నేయులు ...

అమాత్య అవ‌కాశం చేజార్చారు?.. నిరాశ‌లో మెగా బ్ర‌ద‌ర్‌!

అమాత్య అవ‌కాశం చేజార్చారు?.. నిరాశ‌లో మెగా బ్ర‌ద‌ర్‌!

జనసేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రుడు నాగబాబు ఎమ్మెల్సీ రేసు నుంచి త‌ప్పుకున్నారు. ఈ వార్త ప్ర‌స్తుతం కూట‌మి పార్టీల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మంత్రి అవుతాన‌ని ఆశ‌లు ...

నేడు వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న ప్రెస్‌మీట్‌

నేడు వైఎస్ జ‌గ‌న్ కీల‌క‌ ప్రెస్‌మీట్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు మీడియా ముందుకు రానున్నారు. తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఈరోజు ఉద‌యం 11 గంట‌ల‌కు వైఎస్ జ‌గ‌న్ నిర్వ‌హించ‌నున్న మీడియా స‌మావేశం ...