ఏపీ పాలిటిక్స్
మహారాష్ట్రకు జిందాల్.. ఏపీకి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు లాస్
ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఏపీని విడిచి మహారాష్ట్రకు తరలిపోయింది. గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉర్రూతలూగిన ఈ ప్రముఖ సంస్థ ఇప్పుడు ఏపీ నుంచి దూరంగా వెళ్లిపోయింది. మహారాష్ట్ర, తెలంగాణలో ...
కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా.. యువతి మృతి, 18 మందికి గాయాలు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తాపడి విశాఖపట్టణానికి చెందిన యువతి మృతిచెందగా, మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ...
‘తిరుపతి తొక్కిసలాట’పై న్యాయ విచారణ.. భక్తుల అసంతృప్తి
తిరుపతి తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిషన్ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు ...
కర్నూల్లో భారీ అగ్ని ప్రమాదం.. పత్తిమిల్లు దగ్ధం, రూ. 8.8 కోట్ల నష్టం
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో షార్ట్ సర్కూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పత్తి, పత్తి బేళ్లు, మరియు పత్తి ...
వేద విద్యార్థుల మృతికి వైఎస్ జగన్ సంతాపం
రోడ్డు ప్రమాదంలో వేద విద్యార్థులు మృతిచెందడంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక రాయ్చూర్ జిల్లా సింధనూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ...
పాన్ ఇండియా రేంజ్ ఎలివేషన్స్.. పబ్లిసిటీ కోసం కూటమి కొత్త స్టంట్
కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ కోసం కొత్త పంథాను ఎంచుకుంది. ప్రభుత్వ ప్రచారానికి సమాచార శాఖ ఉండగా, దాన్ని కాదని కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. పాన్ ఇండియా లెవల్లో సీఎం చంద్రబాబు తన ...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. కర్నూలు వాసులు మృతి
కర్ణాటక రాయచూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సింధనూరు వద్ద ...
మంత్రి సుభాష్కు మాజీ ఎంపీ హర్షకుమార్ వార్నింగ్
కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రి సుభాష్ పేరుతో అమలాపురంలో దాడులు, దౌర్జన్యాలు, భూకబ్జాలు, రౌడీయిజం పెచ్చుమీరుతోందని, ...















తప్పుచేసి కులం చాటున దాక్కుంటావా..? – ఏబీవీ వ్యాఖ్యలపై వైసీపీ ధ్వజం
తప్పు చేసి ఏసీబీ విచారణ ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, తన తప్పును కులానికి ఆపాదించడం ఏమిటి? అని వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం ప్రశ్నించారు. వైఎస్సార్, వైఎస్ జగన్పై తప్పుడు ...