ఏపీ పాలిటిక్స్
బాబు దావోస్ పర్యటన ప్రచార ఆర్భాటమే.. – వైసీపీ నేత పుత్తా
ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు నాలుగుసార్లు దావోస్ వెళ్లినా ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, గత ...
‘ఆంధ్రాపాడ్క్యాస్టర్’ ఫ్యామిలీని టార్గెట్ చేశారా? కారణమేంటి?
ఆంధ్ర రాజకీయాలపై తనదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్న ఆంధ్రాపాడ్క్యాస్టర్ విజయ్ కేసరి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. విజయ్ కేసరి ఫ్యామిలీ నిర్వహించే బిజినెస్పై దుష్ప్రచారం మొదలుపెట్టేశారు. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి ...
లోకేష్ ఎఫెక్ట్.. పవన్ను సీఎం చేయాలంటూ జనసేన డిమాండ్
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కూటమిలోని టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం మరోసారి పెల్లుబికింది. తమ మూడో తరం నాయకుడు నారా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ నేతలు చేసిన ...
ఎమ్మెల్యే కొలికపూడి పార్టీ లైన్ దాటుతున్నారు – వర్ల రామయ్య
క్రమశిక్షణ కమిటీ ముందు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ విచారణ పూర్తయింది. అధిష్టానం పిలుపు మేరకు విచారణకు హాజరైన కొలికపూడిపై కమిటీ ఇటీవల జరిగిన పరిణామాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణ అనంతరం ...
మంచు మనోజ్కు షాక్.. హాస్టల్ యాజమాన్యాల సంచలన లేఖ
తిరుపతిలోని హాస్టల్ యాజమాన్యాలు మంచు మనోజ్ను షాక్ ఇచ్చేలా ఒక లేఖ రాశాయి. మనోజ్ మాట్లాడిన విషయాలు పూర్తిగా తప్పు అని, తమకు ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. తిరుపతిలోని 39 హాస్టల్ ...
జనసేన ఆఫీస్పై డ్రోన్ కేసులో కీలక మలుపు
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, డిప్యూటీ సీఎం క్యాంపు ఆఫీస్పై ఎగిరిన డ్రోన్ కేసు వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. అనుమానాస్పదంగా కనిపించిన డ్రోన్పై డీజీపీకి ఫిర్యాదు చేయగా, అది ఏపీ ...
తిరుమల భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారంతో ముగిసాయి. ఈ నేపథ్యంలో భక్తులకు శ్రీవారి దర్శనానికి సంబంధించి టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక ప్రకటన చేసింది. సోమవారం నుంచి ఎలాంటి ప్రత్యేక టోకెన్లు ...
ఏపీలో తొలి కొకైన్ కేసు.. గుంటూరులో సంచలనం
గుంటూరు నగరంలో తొలిసారిగా కొకైన్ స్వాధీనం కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెద్ద నగరాలకు పరిమితమైన ఈ మాదకద్రవ్యం ఇప్పుడు గుంటూరులో బయటపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎక్సైజ్ పోలీసులు గుంటూరులో నిర్వహించిన ...
టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు ఎమ్మెల్యే కొలికపూడి
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కొలికపూడి పలు వివాదాలకు కారణమవుతుండటంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవల ఎ.కొండూరు ...















కాబోయే సీఎం లోకేశ్.. – బాబు సమక్షంలో టీజీ భరత్ వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పదవి విషయంలో రాజకీయ రగడ కొనసాగుతుండగా.. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటన కోసం సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేంద్రమంత్రి ...