ఏపీ పాలిటిక్స్

‘ఇండీచిప్’ కథ.. కంపెనీ మూల‌ధ‌నం కోటి.. పెట్టుబ‌డి 14 వేల కోట్లా..?

‘ఇండీచిప్’ కథ.. కంపెనీ మూల‌ధ‌నం కోటి.. పెట్టుబ‌డి 14 వేల కోట్లా..?

ఆంధ్రప్రదేశ్‌లో 14,000 కోట్ల రూపాయల పెట్టుబడితో వచ్చిన ఇండీచిప్ సెమికండక్టర్స్ వ్యవహారం ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ కంపెనీపై అనేక అనుమానాలు మరియు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కంపెనీ పుట్టకముందే మంత్రులతో ...

కూటమిలో చిచ్చురేపుతున్న 'లోకేష్ ప్ర‌పోజ‌ల్‌'

కూటమిలో చిచ్చురేపుతున్న ‘లోకేష్ ప్ర‌పోజ‌ల్‌’

లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల‌న్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా ఊపందుకుంది. నిన్న సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో టీడీపీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి లోకేశ్ డిప్యూటీ సీఎం ఇవ్వాల‌నే ప్ర‌పోజ‌ల్‌ను ...

ఏపీలో బీజేపీ బలోపేతంపై దృష్టి.. షా కీల‌క స‌మావేశం

ఏపీలో బీజేపీ బలోపేతంపై దృష్టి.. షా కీల‌క స‌మావేశం

విజ‌య‌వాడ నోవాటెల్‌ హోటల్‌లో జ‌రిగిన బీజేపీ ముఖ్య‌నేత‌ల స‌మావేశంలో కేంద్ర‌మంత్రి అమిత్ షా కీల‌క సూచ‌న‌లు చేశారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి ...

లోకేశ్ ప్ర‌మోష‌న్‌కు పిఠాపురం వ‌ర్మ మ‌ద్ద‌తు.. ఆసక్తికర వ్యాఖ్య‌లు

లోకేశ్ ప్ర‌మోష‌న్‌కు ‘పిఠాపురం వ‌ర్మ’ మ‌ద్ద‌తు.. ఆసక్తికర వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు సూచ‌న మేర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం త‌న సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వ‌ర్మ కూడా లోకేశ్ ప్ర‌మోష‌న్‌కు మ‌ద్ద‌తు తెలిపారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప‌వ‌న్ ప్ర‌స్తుతం డిప్యూటీ ...

తిరుమల ఘాట్ రోడ్డులో మ‌రో ప్రమాదం.. వీడియో

తిరుమల ఘాట్ రోడ్డులో మ‌రో ప్రమాదం.. వీడియో

తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద, అదుపు తప్పిన కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు తీవ్రంగా గాయపడగా, వారిని ...

టీటీడీపై కేంద్రం జోక్యమే 'కూట‌మి'కి సిగ్గుచేటు.. - భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

టీటీడీపై కేంద్రం జోక్యం ‘కూట‌మి’కి సిగ్గుచేటు.. – భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

తిరుమలలో పవిత్రతకు భంగం కలిగే ఘటనలపై కేంద్రం జోక్యం చేసుకోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో ...

ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కార్యాలయాలు ప్రారంభించిన అమిత్ షా

ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కార్యాలయాలు ప్రారంభించిన అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరంలోని కొండపావులూరులో నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ (NDRF), నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్‌ (NIDM) సౌత్ క్యాంపస్ కొత్త కార్యాలయాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ...

నేడు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సీఎం చంద్రబాబు

నేడు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బృందంతో కలిసి నేడు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economic Forum) సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు ...

ఏనుగుల దాడిలో ఐటీడీపీ నేత దుర్మ‌ర‌ణం

ఏనుగుల దాడిలో ఐటీడీపీ నేత దుర్మ‌ర‌ణం

తిరుపతి జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించి ఓ వ్య‌క్తిని పొట్టనపెట్టుకుంది. చంద్రగిరి మండలంలోని మామిడి మానుగడ్డ గ్రామంలో పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు రైతులపై దాడి చేశాయి. ఈ ...

టీటీడీపై నేటి కేంద్రహోంశాఖ సమీక్ష రద్దు.. రాజ‌కీయ జోక్య‌మే కార‌ణ‌మా?

టీటీడీపై నేటి కేంద్రహోంశాఖ సమీక్ష రద్దు.. రాజ‌కీయ జోక్య‌మే కార‌ణ‌మా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో జ‌రుగుతున్న వ‌రుస ఘ‌ట‌న‌పై కేంద్ర హోం శాఖ సమీక్షకు సంబంధించిన అంశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైకుంఠ దర్శనం టికెట్స్ కోసం జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో నేడు ...