ఏపీ పాలిటిక్స్
రాజీనామా నా వ్యక్తిగతం.. జగన్తో మాట్లాడే నిర్ణయం
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని నిన్న సాయంత్రం సంచలన ప్రకటన చేసిన అనంతరం వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) మీడియా ముందుకు వచ్చారు. ఇవాళ ఉదయం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ...
కూటమిలో కల్లోలం.. టీడీపీ, జనసేన నేతల వార్
అధికారంలోకి వచ్చి పట్టుమని 10 నెలలు అయినా గడవకముందే కూటమిలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. తెలుగుదేశం(TDP), జనసేన(Jana sena) కొట్లాట కూటమిలో వివాదాలు రేపుతోంది. జనసేన నేతలపై టీడీపీ నాయకుల దాడులు కొనసాగుతున్నాయి. ...
భారీ అగ్ని ప్రమాదం.. 20 ఇళ్లు దగ్ధం, ఆరుగురికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా మండవల్లి మండలం బైరవపట్నంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం వేటగాళ్ల జీవితాలను కల్లోలానికి గురి చేసింది. పక్షులను వేటాడేందుకు ...
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. – విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజా ప్రకటన ఆంధ్రప్రదేశ్లో రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. వైసీపీలో అగ్ర నాయకుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, రేపు రాజ్యసభ ...
ఏపీలో దారుణం.. ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్య
కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని అరికెర గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అసిస్టెంట్ పదవి విషయంలో నెలకొన్న వివాదాలు రక్తపాతం దాకా వెళ్లాయి. గ్రామానికి చెందిన కురువ బండారి ఈరన్న, ...
రెడ్బుక్ పాలనకు భయపడే.. బాబు దావోస్ పర్యటనపై ఆర్కే రోజా కామెంట్స్
దావోస్ పర్యటనకు వెళ్లి ఒక్క పరిశ్రమతో కూడా ఎంవోయూ కుదుర్చుకోలేక ఉత్త చేతులతో తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబు బృందంపై వైసీపీ మండిపడుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్పై వైసీపీ అధికార ప్రతినిధి, ...
రాజమండ్రిలో విరిగిపడిన ఎయిర్పోర్టు టెర్మినల్.. తప్పిన పెనుప్రమాదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా మధురపూడిలోని రాజమండ్రి ఎయిర్పోర్టులో శుక్రవారం ఒక ప్రమాదకర సంఘటన జరిగింది. కొత్తగా నిర్మాణంలో ఉన్న టెర్మినల్లో కొంత భాగం విరిగిపడింది. అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ...















చిరంజీవి, పవన్పై కేఏ పాల్ వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ చిరంజీవి, పవన్ కళ్యాణ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారంటూ రెచ్చిపోయారు. పదవి కోసమే పవన్ కళ్యాణ్ టీడీపీ-బీజేపీతో అంటకాగుతున్నాడని ...