ఏపీ పాలిటిక్స్
వైసీపీ హయాంలో మహిళల కోసం 32 పథకాలు.. – వైఎస్ జగన్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని, మహిళల అభివృద్ధి దేశ ప్రగతికి ...
పరీక్షా పత్రం లీక్.. బీఎడ్ ఎగ్జామ్ రద్దు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ పరీక్షా పత్రం లీక్ కావడం విద్యారంగంలో సంచలనం రేపింది. ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖలో లీకేజీ ఘటన చోటుచేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా ...
జనసేన పవన్ కుటుంబ పార్టీ.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
జనసేన పార్టీ ప్రజల కోసం ఏర్పడిన పార్టీ కాదని, అది కేవలం పవన్ కుటుంబ సభ్యుల కోసం మాత్రమే స్థాపించుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. జనసేన ...
అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూ శుక్రవారం అధికారిక జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయంతో పాటు గ్రాట్యుటీ ...
ఉచిత బస్సు జిల్లా వరకేనా..? ఏపీ ప్రభుత్వంపై మహిళలు ఆగ్రహం
రాష్ట్ర మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణంపై శాసనమండలి సాక్షిగా మంత్రి చెప్పిన సమాధానం ఏపీ మహిళలందరినీ షాక్కు గురిచేసింది. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకే పరిమితం అని స్త్రీ, శిశు సంక్షేమ ...
ఏపీ అప్పులపై బద్ధలైన అబద్ధాల బుడగ
ఆంధ్రప్రదేశ్ అప్పులపై ఇన్నాళ్లుగా ఏపీ ప్రజల్లో ఏర్పడిన గందరగోళానికి తెరపడింది. రూ.10 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అని ప్రచారం చేస్తున్న అబద్ధాల బుడగ అసెంబ్లీ సాక్షిగా బద్ధలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ...
త్వరలో రిటైర్మెంట్.. హింట్ ఇచ్చేసిన బాబు
మొన్న లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నాయకులు, కార్యకర్తల చేత డిమాండ్.. నిన్న అసెంబ్లీ, మండలి సమావేశాలలో నారా లోకేష్ను మీడియాలో హైప్ చేసిన విధానం.. సంబంధం లేని శాఖల్లోకి ఎంటరై ...
నేడు మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఉదయం ...
హైకోర్టులో ఆర్జీవీ, పోసానికి ఊరట
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. ఆర్జీవీపై సీఐడీ (CID) నమోదు చేసిన కేసులపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ...















నా భర్తను కొట్టి చంపేశారు.. – వాచ్మెన్ రంగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్షసాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య మృతిపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. పోలీసుల చిత్రహింసల మూలంగానే రంగయ్య చనిపోయారని ఆయన భార్య సుశీలమ్మ ...