ఏపీ పాలిటిక్స్
గ్రామాలకు వ్యాప్తిస్తున్న గంజాయి మత్తు
ఒకప్పుడు ప్రశాంతతకు నిలయంగా పేరొందిన కోనసీమ (Konaseema) ఇప్పుడు గంజాయి (Ganja) వాడకంతో హల్చల్ చేస్తోంది. జిల్లా కేంద్రం అమలాపురం నుంచి పల్లెటూర్ల వరకు గంజాయి విక్రయం విస్తరిస్తుండటంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ...
విశాఖ సెంట్రల్ జైలుకు హౌస్ ఫుల్ బోర్డు
సాధారణంగా టికెట్లు అయిపోయాయని సినిమా హాళ్ల ముందు, సీట్లు అయిపోయాయని స్కూళ్లు, కాలేజీల ఎదుట హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ జైలు ముందు ఎప్పుడైనా హౌస్ఫుల్ బోర్డు గమనించారా..? కానీ, విశాఖ సెంట్రల్ ...
పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరిజిల్లా పెనుగొండలో పర్యటించారు. పెనుగొండలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు ...
శ్రీకాకుళంలో దారుణం.. హాస్టల్లోకి ప్రవేశించి గ్యాంగ్రేప్!
శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఢటనతో హాస్టల్లో భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు హాస్టల్లోకి అక్రమంగా ప్రవేశించి, ...
ఫిబ్రవరి 5న వైసీపీ ఫీజు పోరు.. పోస్టర్ ఆవిష్కరణ
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ఫిబ్రవరి 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వైసీపీ విడుదల చేసింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, వెల్లంపల్లి ...
ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత.. మావోయిస్టు నేత అరెస్ట్!
ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో పోలీసులు కీలక మావోయిస్టు నేత సోడిపొజ్జ అలియాస్ లలిత్ను అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ...
Exclusive : సరస శృంగార దావోస్.. బయటపడిన చీకటి కోణాలు
ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక, స్విట్జర్లాండ్లోని ప్రఖ్యాత పట్టణం దావోస్ తన ఖ్యాతిని కోల్పోతుందా..? దావోస్ బ్రాండ్ క్రమేణా క్షీణిస్తోందా..? అవునంటోంది బ్రిటన్కు చెందిన ‘డెయిలీ మెయిల్’ మేగజీన్. ఎప్పటిలానే ఈ ఏడాది ...
ఆగని దారుణాలు.. ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
గణతంత్ర దినోత్సవం రోజున ఆరేళ్ల చిన్నారుపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ ...
వారిపై రూ.50 కోట్లకి పరువు నష్టం దావా వేస్తా.. – పెద్దిరెడ్డి
భూఆక్రమణలంటూ తనపై వస్తున్న వార్తలను, జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2001లో కొనుగోలు చేసిన భూమిని ఆక్రమణలు అంటూ తనపై కూటమి ప్రభుత్వం ...















