ఏపీ పాలిటిక్స్

చంద్రబాబు ప్ర‌భుత్వానికి సోనూసూద్ సాయం

చంద్రబాబు ప్ర‌భుత్వానికి సోనూసూద్ సాయం

నటుడు, సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూసూద్ సోమవారం అమరావతిలోని సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్బంగా సూద్ చారిటీ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు అంబులెన్స్‌లను విరాళంగా ...

వాళ్లు వ‌చ్చేవ‌ర‌కు ఓటింగ్‌లో పాల్గొనం.. - తిరుపతి మేయర్

వాళ్లు వ‌చ్చేవ‌ర‌కు ఓటింగ్‌లో పాల్గొనం.. – తిరుపతి మేయర్

డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక సంద‌ర్భంగా తిరుప‌తిలో జ‌రిగిన దాడిపై మేయ‌ర్ శిరీష భావోద్వేగానికి గుర‌య్యారు. బ‌స్సులో ఉండ‌గానే రాళ్ల‌తో దాడి జ‌రిగింద‌ని, త‌మ ప్రాణాల‌కు ర‌క్ష‌ణేది అంటూ ప్ర‌శ్నించారు. తిరుప‌తిలో ఆమె మీడియాతో ...

కూటమి పాలనలో తిరుపతి పవిత్రత మంట కలిసింది - భూమ‌న‌

కూటమి పాలనలో తిరుపతి పవిత్రత మంట కలిసింది – భూమ‌న‌

తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో కూటమి ప్ర‌భుత్వం అరాచకం సృష్టించింద‌ని వైసీపీ సీనియ‌ర్ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి అన్నారు. మెజారిటీ లేకున్నా డిప్యూటీ మేయర్‌ పీఠంపై టీడీపీ కన్ను వేసింద‌ని, వైసీపీ కార్పొరేటర్లకు ...

గుంటూరు జిల్లాలో దారుణం.. వృద్ధురాలిపై అత్యాచారం, హత్య

గుంటూరు జిల్లాలో దారుణం.. వృద్ధురాలిపై అత్యాచారం, హత్య

గుంటూరు జిల్లాలో విస్తుపోయే దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది. పాలపర్తి మంజు అనే వ్యక్తి 64 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశాడు. షాకింగ్ విషయం ఏమిటంటే, నిందితుడు మూడు రోజుల క్రితమే ...

ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి.. - వైసీపీ డిమాండ్‌

ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి.. – వైసీపీ డిమాండ్‌

రాష్ట్రం జ‌రుగుతున్న ప‌లు మున్సిపాలిటీలు, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల ప‌ద‌వుల‌కు జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల‌ను త‌క్ష‌ణ‌మే వాయిదా వేయాల‌ని, ఉప ఎన్నిక‌లు అప్రజాస్వామికంగా జ‌రుగుతున్నాయ‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాన్ని ప్ర‌తిప‌క్ష వైసీపీ డిమాండ్ చేస్తోంది. ...

కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం విమర్శలు.. 'ఆప్' ఏమంటోంది..?

కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం విమర్శలు.. ‘ఆప్’ ఏమంటోంది..?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే త‌ర‌ఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండేచోట ఏపీ సీఎం ప్ర‌చారం కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. కాగా, సోమ‌వారం ఉద‌యం ఢిల్లీలో ప్రెస్‌మీట్ ...

బ‌స్సు అద్దాలు ధ్వంసం.. దాడుల‌తో అట్టుడుకుతున్న తిరుప‌తి

బ‌స్సు అద్దాలు ధ్వంసం.. దాడుల‌తో అట్టుడుకుతున్న తిరుప‌తి

డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక స‌మ‌యంలో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్పొరేటర్ల బ‌స్సుపై టీడీపీ, జనసేన నేత‌లు దాడికి పాల్ప‌డ్డారు. బ‌స్సు అద్దాల‌ను ధ్వంసం చేశారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు ...

చిత్తూరులో ఉద్రిక్త‌త‌.. భూమన అభినయ్‌పై దాడికి యత్నం

చిత్తూరులో ఉద్రిక్త‌త‌.. భూమన అభినయ్‌పై దాడికి యత్నం

డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చిత్తూరులో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. అధికార కూట‌మి పార్టీల నేత‌లు వైసీపీ కార్పొరేటర్లు ఉండే హోటల్‌ను కూట‌మి నేత‌లు నిర్బంధించారు. డిప్యూటీ మేయ‌ర్ ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదంటూ ...

ముద్ర‌గ‌డ అంటే గిట్ట‌క‌పోయినా స్పందించాల్సిందే.. - ప‌వ‌న్‌పై అంబ‌టి సెటైర్లు

ముద్ర‌గ‌డ అంటే గిట్ట‌క‌పోయినా స్పందించాల్సిందే.. – ప‌వ‌న్‌పై అంబ‌టి సెటైర్లు

కాపు నాయ‌కుడు, వైసీపీ నేత‌ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇంటిపై జ‌రిగిన దాడిని ఆ పార్టీ నేత‌లు తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్ప‌డిన యువ‌కుడు గ‌నిశెట్టి గంగాధ‌ర్‌ జ‌న‌సేన యాక్టివిస్టు అని గుర్తించారు. ...

ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు వైసీపీ ఫిర్యాదు.. ఎందుకంటే..

ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు వైసీపీ ఫిర్యాదు.. ఎందుకంటే..

విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నికి వైసీపీ నేత‌లు వినతిపత్రం అందజేశారు. మున్సిప‌ల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో రేపు జరగనున్న ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ...