ఏపీ పాలిటిక్స్

పేట‌లో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం

ఆగ‌ని దారుణాలు.. ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ఆరేళ్ల చిన్నారుపై ఓ యువ‌కుడు లైంగిక దాడికి య‌త్నించాడు. ప‌ల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జ‌రిగిన‌ దారుణ ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను సీఐ ...

వారిపై రూ.50 కోట్లకి పరువు నష్టం దావా వేస్తా.. - పెద్దిరెడ్డి

వారిపై రూ.50 కోట్లకి పరువు నష్టం దావా వేస్తా.. – పెద్దిరెడ్డి

భూఆక్ర‌మ‌ణ‌లంటూ త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌ను, జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని తీవ్రంగా ఖండించారు వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. 2001లో కొనుగోలు చేసిన భూమిని ఆక్ర‌మ‌ణ‌లు అంటూ త‌న‌పై కూట‌మి ప్ర‌భుత్వం ...

పంచాయతీ కార్యదర్శిపై జనసేన నేత తీవ్ర వ్యాఖ్యలు

పంచాయతీ కార్యదర్శిపై జనసేన నేత తీవ్ర వ్యాఖ్యలు

పంచాయ‌తీ కార్య‌ద‌ర్శిపై జ‌న‌సేన నేత రెచ్చిపోయాడు. క‌న్నెర్ర‌జేసి బూతులు తిడుతూ ఊగిపోయాడు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో విగ్రహాల ఏర్పాటుపై చోటుచేసుకున్న వివాదం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ ...

ఏబీవీపై ఎందుకంత ప్రేమ..?

ఏబీవీపై ఎందుకంత ప్రేమ..?

తాజా ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే ఈ ప్ర‌శ్న ఉత్ప‌న్నం కాక‌త‌ప్ప‌దంటున్నారు ఆంధ్ర‌రాష్ట్ర ప్ర‌జ‌లు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి 7నెల‌ల కాలం గ‌డుస్తున్నా.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ప‌థ‌కాలు అమ‌లు కాలేదు కానీ, చంద్ర‌బాబు మ‌ద్ద‌తుదారుగా ...

రామ్ గోపాల్ వర్మకు మరోసారి నోటీసులు – ఎందుకు?

రామ్ గోపాల్ వర్మకు మరోసారి నోటీసులు – ఎందుకు?

టాలీవుడ్ వివాదాస్ప‌ద డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కు ఒంగోలు పోలీసులు (Ongole Police) మరోసారి నోటీసులు పంపించారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని రూరల్ సీఐ శ్రీకాంత్ వాట్సాప్ ...

‘నాపై వార్త‌లు రాస్తే రైలు ప‌ట్టాల‌పై ప‌డుకోబెడ‌తా..’ – టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్‌

టీడీపీ ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌యరాం మీడియా ప్ర‌తినిధుల‌పై రెచ్చిపోయారు. త‌న‌పై క‌థ‌నాలు రాస్తే రైలు ప‌ట్టాల‌పై ప‌డుకోబెడ‌తా అంటూ జ‌ర్న‌లిస్టుల‌కు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే జ‌య‌రాం మీడియా ప్ర‌తినిధుల‌ను బెదిరించ‌డం, ప‌ట్టాల మీద ...

వైసీపీ నేత నందిగం సురేష్‌కు బిగ్ రిలీఫ్‌

వైసీపీ నేత నందిగం సురేష్‌కు బిగ్ రిలీఫ్‌

వైసీపీ నేత‌, మ‌జీ ఎంపీ నందిగం సురేష్‌ (Nandigam Suresh)కు మంగళగిరి కోర్టు(Mangalagiri Court) లో భారీ ఊరట లభించింది. మరియమ్మ హత్య కేసులో జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న నందిగం సురేష్‌కు కోర్టు ...

ఏపీ మాజీ గ‌వ‌ర్న‌ర్‌కు అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

ఏపీ మాజీ గ‌వ‌ర్న‌ర్‌కు అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో కుటుంబ స‌భ్యులు వెంట‌నే ఆయ‌న్ను భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అధునాతన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ...

దావోస్‌లో రూ.37 కోట్లు ఖర్చుపై అవినీతి ఆరోపణలు

దావోస్‌లో రూ.37 కోట్ల ఖర్చుపై అవినీతి ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2025 కార్యక్రమం కోసం దాదాపు రూ.37 కోట్లు ఖర్చు వెనుక అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (APEDB) ...

అడ్డ‌గోలుగా హామీలిచ్చి, ఖజానా ఖాళీ అన‌డం క‌రెక్ట్ కాదు.. - సీపీఐ రామ‌కృష్ణ ఫైర్‌

అడ్డ‌గోలుగా హామీలిచ్చి, ఖజానా ఖాళీ అన‌డం క‌రెక్ట్ కాదు.. – సీపీఐ రామ‌కృష్ణ ఫైర్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu) పై సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామకృష్ణ (CPI Ramakrishna) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారంలోకి వ‌చ్చి ఏడు నెల‌లు గ‌డిచిన త‌రువాత ఇప్పుడు ఖజానా ...