ఏపీ పాలిటిక్స్
KL యూనివర్సిటీపై సీబీఐ కేసు.. 10 మంది అరెస్టు
గుంటూరులోని KLEF (కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్) యూనివర్సిటీపై సీబీఐ కేసు నమోదైంది. ఈ మేరకు KL యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్తో పాటు పదిమందిని సీబీఐ అధికారులు అరెస్టు ...
మంగళగిరి పానకాల కొండకు నిప్పు.. స్థానికుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మంగళగిరి పానకాల నరసింహస్వామి కొండపై అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు కొండకు నిప్పు అంటించారు. దీంతో మంటలు తీవ్ర స్థాయిలో ఎగసిపడ్డాయి. ...
ఏబీవీకి చంద్రబాబు సర్కార్ కీలక పదవి
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు చంద్రబాబు సర్కార్ కీలక పదవి కట్టబెట్టింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఏబీవీని నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల అయ్యాయి. గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ...
యువకుడిపై చంద్రబాబు అసహనం.. – వర్సిటీ అడగడం పోకిరితనమా..?
సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాయచోటిలో పర్యటించారు. పింఛన్ల పంపిణీ అనంతరం సంబేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజావేదిక సభలో పలువురు విద్యార్థుల చేత మాట్లాడించారు. ...
పింఛన్ల కోసం వృద్ధుల పడిగాపులు.. వీడియో వైరల్
ఏపీలో వలంటీర్ల సేవలకు బ్రేక్ పడడంతో వృద్ధులకు ఇబ్బందులు తప్పడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సామాజిక పింఛన్లను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తున్నారు. కాగా, శ్రీ సత్యసాయి జిల్లా ...
ఐర్లాండ్లో రోడ్డు ప్రమాదం.. ఏపీ యువకుడి మృతి
విదేశాల్లో చదువుకుంటున్న మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా జగయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ ఉన్నత చదువు, ఉద్యోగ అవకాశాల కోసం ఐర్లాండ్ వెళ్లాడు. చదువు పూర్తి చేసుకుని త్వరలోనే ...
బెంగళూరులో వైఎస్ జగన్కు గ్రాండ్ వెల్కం
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) తన లండన్ పర్యటన ముగించుకొని ఇవాళ ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఈ ...
పోలీసుల తీరుపై మంత్రి లోకేశ్ అసహనం
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోలీసుల తీరుపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రినారా లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ...
గ్రామాలకు వ్యాప్తిస్తున్న గంజాయి మత్తు
ఒకప్పుడు ప్రశాంతతకు నిలయంగా పేరొందిన కోనసీమ (Konaseema) ఇప్పుడు గంజాయి (Ganja) వాడకంతో హల్చల్ చేస్తోంది. జిల్లా కేంద్రం అమలాపురం నుంచి పల్లెటూర్ల వరకు గంజాయి విక్రయం విస్తరిస్తుండటంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ...















