
Telugu Feed
స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!
లోక్సభలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తమైంది. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. స్పీకర్ను సెక్షన్ 94C కింద తొలగించాలని విపక్షం డిమాండ్ చేస్తూ 103 మంది ఎంపీల ...
బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య!
మక్తల్లో విషాదం చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు ప్రత్యర్థుల వేధింపులే కారణమని వారి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ...
శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం.. చరిత్రలో తొలిసారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుప్రసిద్ధ శ్రీశైల మహాక్షేత్రంలో మహాపచారం జరిగింది. శ్రీశైలం మల్లన్న ఆలయ చరిత్రలో తొలిసారిగా స్వామి–అమ్మవార్ల గ్రామోత్సవం రద్దు చేయడం తీవ్ర వివాదంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించాల్సిన ...
హైదరాబాద్ మహానగరంలో భూకంపం.. గాజులరామారంలో భయాందోళన (Video)
హైదరాబాద్ మహానగరం ఒక్కసారిగా భూకంపంతో కంపించింది. మంగళవారం ఉదయం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ కంపనాల ప్రభావం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తీవ్రంగా కనిపించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. కొన్ని సెకన్ల ...
దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్?
గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే ప్రచారంతో వార్తల్లో నిలుస్తున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు టాలీవుడ్లో హాట్ టాక్ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ...
భారత్–పాక్ మ్యాచ్పై ఆశలు.. ఫిబ్రవరి 15న కొలంబోలో..?
2026 టీ20 వరల్డ్కప్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ గ్రూప్ మ్యాచ్ నిర్వహణపై ఇప్పటికీ స్పష్టత రాలేకపోయినా, ఐసీసీ, పాకిస్థాన్ ...
వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన.. కేంద్రానికి వైసీపీ లేఖ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై వైసీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పదేపదే భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఖరిపై ఆ పార్టీ ...















