
Telugu Feed
భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందని ముందే తెలుసు.. – ర్యాన్ టెన్ డోషాటే
పాకిస్థాన్ హై డ్రామాకు తెరపడింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్పై కొద్ది రోజులుగా అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రభుత్వం సూచనల కారణంగా ఆ మ్యాచ్కు ...
రాజ్యసభలో కమల్ వ్యాఖ్యలకు కస్తూరి స్ట్రాంగ్ కౌంటర్!
రాజ్యసభలో ఇటీవల జరిగిన చర్చ సందర్భంగా నటుడు-రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ప్రముఖ కవి శ్రీశ్రీ రాసిన “జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్.. వస్తున్నాయ్” అనే పంక్తులను ఉదహరిస్తూ, ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదని ...
మూడు భాగాలుగా జీవీఎంసీ విభజన.. రేవంత్ సర్కార్ ఉత్తర్వులు
గ్రేటర్ హైదరాబాద్ పరిపాలనలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీని మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర విస్తరణ, జనాభా పెరుగుదల, వేగంగా అభివృద్ధి చెందుతున్న ...
రైతుల అప్పుల లిస్ట్లో ఏపీ ఫస్ట్ – కేంద్రం షాకింగ్ డీటైల్స్
దేశానికే తలమానికంగా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రం నేడు అపకీర్తిని మూటగట్టుకుంది. దేశ వ్యాప్తంగా అప్పుల ఊబిలో ఉన్న రైతుల జాబితాలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో రైతులు అత్యధికంగా అప్పులు ...
జననాయగన్ సెన్సార్ వివాదానికి లైన్ క్లియర్!
జననాయగన్ సినిమా సెన్సార్ వివాదం తాత్కాలిక పరిష్కారం దిశగా ఉందని సినీ వర్గాలు తెలిపారు. CBFC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్)పై చిత్ర నిర్మాతలు ఫైల్ చేసిన కేసును వెనక్కి తీసుకున్నారు. ...
ఖమేనీ అజ్ఞాతంలోకి, ట్రంప్ యుద్ధ హెచ్చరిక!
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు సరిహద్దులకు చేరుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై దాడికి సిద్ధమవుతున్నారని హెచ్చరించారు, అణు ఒప్పందం లేకుంటే యుద్ధం జరగడం ఖాయం అని స్పష్టం చేశారు. ఇదే నేపథ్యంలో ఇరాన్ ...















ఆది ‘కమ్మగా’ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు – ఏపీ బీజేపీ చీఫ్
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇంకా “కమ్మ”గానే ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో చర్చనీయాంశంగా ...