
Telugu Feed
దళపతి విజయ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..
దళపతి విజయ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’ చివరికి విడుదలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని వారాలుగా సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, పొలిటికల్ డైలాగ్ వివాదాల కారణంగా సినిమా ...
జనసేన జెండాలు చూపిస్తే మనకే మైనస్..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం రద్దు కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద షాక్గా మారింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని, పవన్ ...
మోడీ ట్రంప్ కు కృతజ్ఞతలు
భారత్ మరియు అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై అధికారికంగా ముసాయిదా విడుదలయ్యింది. రెండు దేశాలు ఫ్రేమ్వర్క్కు అంగీకరించగా, రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై విధించిన 25 శాతం సుంకాన్ని ...
నేటి మ్యాచ్కు బుమ్రా ఔట్? టీమిండియాకు బిగ్ షాక్
టీ20 వరల్డ్కప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాతో జరగనున్న తొలి మ్యాచ్కు టీమిండియా కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరల్ జ్వరం కారణంగా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీం ...
సుప్రీం కోర్టు కంటే చంద్రబాబు గొప్ప కాదుగా..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల టీడీపీ శ్రేణుల దాడిలో మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసం ధ్వంసమవడంతో పాటు, పెట్రోల్ బాంబులు విసరడంతో ...
అల్లు అర్జున్ టాప్ రెమ్యునరేషన్?
సాధారణంగా స్టార్ హీరోలు సినిమా ప్రారంభానికి ముందే భారీ పారితోషికం తీసుకుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ‘పుష్ప-2: ది రూల్’ విషయంలో పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని ఇండస్ట్రీలో కొత్త చర్చకు ...
టీడీపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్రపూజల కలకలం
అనంతపురం జిల్లాలో రాజకీయ వర్గాల్లో సంచలనం ఘటన చోటు చేసుకుంది. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాసం వద్ద క్షుద్రపూజలకు సంబంధించిన అనుమానాస్పద ఘటన కలకలం సృష్టించింది. అనంతపురం టూటౌన్ పోలీస్ ...
రైల్వే ట్రాక్పై ఆత్మహత్య: అసలు కారణాలేంటి?
చర్లపల్లి రైల్వే ట్రాక్పై జరిగిన ఫ్యామిలీ సూసైడ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తొమ్మిది రోజులు గడిచినా ఈ కేసులోని మిస్టరీ వీడకపోవడంతో సస్పెన్స్ మరింత పెరుగుతోంది. తల్లి విజయశాంతి రెడ్డి తన ...
అండర్–19 వరల్డ్ కప్లో ఆరోసారి ప్రపంచ చాంపియన్!
అండర్–19 వరల్డ్ కప్ అంటేనే టీమిండియా ఆధిపత్యానికి మరో పేరు. 16 సార్లు టోర్నీలో పాల్గొని, 10 సార్లు ఫైనల్ చేరి, 6 సార్లు ట్రోఫీని ముద్దాడిన ఘనత భారత కుర్రాళ్ల సొంతం. ...
లడ్డూపై ప్రాపగండ బటన్ ఆన్ చేసిన టీడీపీ?
సుప్రీం కోర్టు పర్యవేక్షణలోని సీబీఐ సిట్ చార్జ్షీట్ బయటకొచ్చిన అనంతరం తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. ఇప్పుడు ఆ స్థితి నుంచి బయటపడేందుకు ఎదురుదాడికి దిగిందని, ...















