
Telugu Feed
99 పైసలకే భూ కేటాయింపులు.. మండలిలో రచ్చ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో భూకేటాయింపుల అంశంపై తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని వేల కోట్ల విలువైన భూములను కేవలం 99 పైసలకే ప్రైవేట్ సంస్థలకు కేటాయించడంపై వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ...
మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యం.. సీఎం రేవంత్పై కేటీఆర్ ఆగ్రహం
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండేళ్ల పాలనలో ఘోర వైఫల్యాలు మూటగట్టుకున్న ప్రభుత్వం ఓటమి ...
నెట్ ప్రాక్టీస్లో బుమ్రా బౌలింగ్.. ఇషాన్ కిషన్కు గాయం
టీ20 ప్రపంచకప్ 2026లో నమీబియాతో మ్యాచ్కు ముందు టీమిండియాకు మరో గాయాల షాక్ తగిలింది. వికెట్కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ నెట్ ప్రాక్టీస్ సమయంలో జస్ప్రీత్ బుమ్రా వేసిన వేగవంతమైన యార్కర్ను ఎదుర్కొంటూ గాయపడ్డాడు. ...
నమీబియా మ్యాచ్కి దూరమైన అభిషేక్ శర్మ
టీ20 సిరీస్లో భారత్ రెండో మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. నేడు నమీబియాతో జరగనున్న మ్యాచ్లో సూపర్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ దూరమయ్యాడు. బుధవారం డిశ్చార్జ్ అయినప్పటికీ, కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా పూర్తి ...
అమెరికాలో పోలీస్ నిర్లక్ష్యం.. కర్నూలు యువతి మృతికి రూ.262 కోట్ల పరిహారం
అమెరికాలో జరిగిన హృదయవిదారక ఘటనకు న్యాయపరమైన తుది తీర్పు లభించింది. పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలు యువతి జాహ్నవి కుటుంబానికి భారీ పరిహారం ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి సియాటెల్ ...
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. ఎంపీపై కేసు నమోదు (Video)
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్పై పోలీసులు కేసు నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హరిచరణ్ మార్వాడీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటనను ఎన్నికల కమిషన్ ...















అరేయ్.. ఇటు రారా.. లం***కా.. – పోలీసులపై జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వీరంగం సృష్టించారు. సంగారెడ్డి జిల్లాలోని 34వ వార్డులో పోలింగ్ జరుగుతున్న వేళ రిగ్గింగ్ జరుగుతోందంటూ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి ...