
Telugu Feed
ప్రేమ వేధింపుల వివాదం.. మాదాపూర్లో యువకుడి దారుణ హత్య!
హైదరాబాద్లోని మాదాపూర్లో ప్రేమ వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. రామేశ్వరం కేఫే సమీపంలో భాస్కర్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ...
Coalition Shielding Aqua Syndicates.. YS Jagan vows agitation until Aqua get Justice
Former Chief Minister and YSRCP President Y.S. Jagan Mohan Reddy launched a scathing attack on the coalition government for handing over the aqua sector ...
కోహ్లీ, రోహిత్ను వెనక్కి నెట్టిన గిల్.. నంబర్-1కు అడుగు దూరంలో!
ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మరోసారి తన సత్తా చాటాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో 80 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చిన గిల్, 12 రేటింగ్ ...
ముద్రగడకు తుది వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్ జగన్ (Video)
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. కిర్లంపూడిలో జరిగిన అంతిమయాత్రలో పాల్గొని ...
రామ్ చరణ్–సుకుమార్ కాంబోకు రంగం సిద్ధం!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం మిక్స్డ్ టాక్ను ఎదుర్కొన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయంగా నిలిచింది. కలెక్షన్లపై అక్కడక్కడా ...
చంద్రబాబు ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ముద్రగడ కుటుంబం..
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు షాక్ ఇచ్చింది. ముద్రగడ మరణానంతరం ఆయనకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ...
‘రైతుల కన్నీళ్లకు కారణం చంద్రబాబే.. సిండికేట్ను పెకిలిస్తాం’
రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయారని, దీనికి కూటమి ప్రభుత్వ విధానాలే కారణమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన ముఖాముఖి ...
కిర్లంపూడిలో ఉద్రిక్తత.. కూతురును అడ్డుకున్న ముద్రగడ అనుచరులు
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముద్రగడ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో నిన్న సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి కిర్లంపూడికి ...















‘పెమ్మసానికి సంకెళ్లు వేసి నిలబడతా..’