Telugu news

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భోగి పండుగను ఘ‌నంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంట‌ల ముందు పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ ప్రజలంతా సంబరాల్లో మునిగిపోయారు. ...

వైఎస్ కుటుంబంలో విషాదం.. అభిషేక్ రెడ్డి మృతి

వైఎస్ కుటుంబంలో విషాదం.. అభిషేక్ రెడ్డి మృతి

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైఎస్ జగన్ బంధువు, వైసీపీ నేత వైఎస్ అభిషేక్ రెడ్డి గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స ...

మృతుల కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వ ప‌రిహారం.. ఎంతంటే

మృతుల కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వ ప‌రిహారం.. ఎంతంటే

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోర తొక్కిసలాట జరిగి భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం ...

ఇచ్ఛాపురంలో భూకంపం.. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

ఇచ్ఛాపురంలో భూకంపం.. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇటీవ‌ల చోటుచేసుకుంటున్న భూప్ర‌కంప‌న‌లు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ప్ర‌కాశం జిల్లాలో ఇటీవ‌ల మూడుసార్లు కంపించింది. తాజాగా శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్ఛాపురం ప్రాంతం రెండుసార్లు స్వల్ప భూప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. స్థానికుల వివరాల ...

కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు.. ఏసీబీ విచారణపై కీలక నిర్ణయం

కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు.. ఏసీబీ విచారణపై కీలక నిర్ణయం

ఏసీబీ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన మ‌రో పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన తెలంగాణ హైకోర్టు ప‌లు కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించింది. ఏసీబీ విచారణలో తన లాయర్‌ను తనతో పాటు కూర్చోబెట్టాలని కోరిన కేటీఆర్ ...

ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు. మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ను ఇంట‌ర్న‌ల్‌గానే నిర్వ‌హించాల‌ని, బోర్డు ...

హైదరాబాద్‌లో 11 HMPV కేసులు

హైదరాబాద్‌లో 11 HMPV కేసులు!

చైనా వైర‌స్ భార‌త‌దేశానికి వ్యాపించింది. దేశ వ్యాప్తంగా ప‌లు కేసులు న‌మోదవుతుండ‌గా, గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏకంగా 11 కేసులు న‌మోద‌య్యాయి. ఇటీవల జరిగిన వైద్య పరీక్షల ద్వారా 11 మందికి HMPV ...

నేడు నెల్లూరు జిల్లాలో నేత‌ల‌తో వైఎస్ జగన్ భేటీ

నేడు నెల్లూరు జిల్లా నేత‌ల‌తో వైఎస్ జగన్ కీల‌క‌ భేటీ

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు (బుధవారం) నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైరపర్సన్‌లు హాజరయ్యే అవకాశం ...

శ్రీ‌తేజ్ హెల్త్ బులిటెన్‌ విడుద‌ల‌

శ్రీ‌తేజ్ హెల్త్ బులిటెన్‌ విడుద‌ల‌

సంధ్య థియేటర్ వ‌ద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు. మంగళవారం అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని శ్రీ తేజ్‌ను పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని ...

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి 7200 బ‌స్సులు

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి 7200 బ‌స్సులు

సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ పండుగకు ప్ర‌యాణికుల‌ను సొంతూళ్లకు చేర్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ 7200 ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. సంక్రాంతి సమయంలో ...