Telugu news

గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

వైసీపీ నేత‌, ఏపీ ఫైబ‌ర్ నెట్ మాజీ చైర్మ‌న్ గౌత‌మ్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేప‌ట్టిన జస్టిస్ పార్ధివాలా, ...

విడాకులు తీసుకోనున్న సెహ్వాగ్ దంప‌తులు

విడాకులు తీసుకోనున్న సెహ్వాగ్ దంప‌తులు

భారత క్రికెట్ చరిత్రలో దూకుడైన ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్ తన వివాహ బంధానికి స్వస్తి చెప్పనున్నట్లు పలు వార్తలు వెలువడుతున్నాయి. హిందూస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం, సెహ్వాగ్ తన భార్య ...

కర్నూల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ప‌త్తిమిల్లు ద‌గ్ధం, రూ. 8.8 కోట్ల నష్టం

కర్నూల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ప‌త్తిమిల్లు ద‌గ్ధం, రూ. 8.8 కోట్ల నష్టం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో షార్ట్ సర్కూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పత్తి, పత్తి బేళ్లు, మరియు పత్తి ...

రేవంత్ స‌ర్కార్‌పై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రేవంత్ స‌ర్కార్‌పై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లో మోసకారి కాంగ్రెస్ సర్కారుపై ప్రజాతిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ్యారెంటీల గారడీపై జనగర్జన షురూ అయ్యిందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న గ్రామ‌సభ‌ల్లో ...

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. క‌ర్నూలు వాసులు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. క‌ర్నూలు వాసులు మృతి

కర్ణాటక రాయచూరు జిల్లాలో జరిగిన ఘోర‌ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సింధనూరు వద్ద ...

ఏపీలో తొలి కొకైన్ కేసు.. గుంటూరులో సంచలనం

ఏపీలో తొలి కొకైన్ కేసు.. గుంటూరులో సంచలనం

గుంటూరు నగరంలో తొలిసారిగా కొకైన్ స్వాధీనం కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెద్ద నగరాలకు పరిమితమైన ఈ మాదకద్రవ్యం ఇప్పుడు గుంటూరులో బయటపడటం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఎక్సైజ్ పోలీసులు గుంటూరులో నిర్వహించిన ...

అమెరికాలో కాల్పుల కలకలం.. హైదరాబాద్ యువకుడు మృతి

అమెరికాలో కాల్పుల కలకలం.. హైదరాబాద్ యువకుడు మృతి

అమెరికాలో కాల్పుల ఘటన మరోసారి కలకలం సృష్టించింది. హైదరాబాద్ చైతన్యపురికి చెందిన రవితేజ అనే యువకుడు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. 2022లో అమెరికా వెళ్లిన రవితేజపై ఇటీవల కాల్పులు జరిపారు. ఈ ...

కేజ్రీవాల్ కాన్వాయ్‌పై దాడి.. ఆతిశీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

కేజ్రీవాల్ కాన్వాయ్‌పై దాడి.. ఆతిశీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ మరియు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ మంత్రి ఆతిశీ ...

పెట్రోల్ ట్యాంకర్ పేలుడు.. 77 మంది మృతి

పెట్రోల్ ట్యాంకర్ పేలి 77 మంది మృతి

నైజీరియాలోని సెంట్రల్ నైజర్ రాష్ట్రంలో ఉన్న సులేజా ప్రాంతంలో శనివారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ట్యాంకర్ నుంచి మరొక ట్యాంకర్‌కు పెట్రోల్ తరలిస్తున్న సమయంలో జనరేటర్ ఉపయోగించడం వల్ల ఒక భారీ ...

'నా కొడుకును ఉరితీసినా నాకు అభ్యంతరం లేదు'

‘నా కొడుకును ఉరితీసినా నాకు అభ్యంతరం లేదు’

కోల్‌క‌తాలో RG కర్ కాలేజీకి చెందిన ట్రైనీ డాక్ట‌ర్‌పై జరిగిన దారుణ హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌ కోర్టు ద్వారా దోషిగా తేల్చబడ్డాడు. ఈ ఘటనపై నిందితుడి తల్లి మాలతీ రాయ్ ...