Telugu news

'స్వచ్ఛంద్ర - స్వర్ణాంధ్ర'.. పరిశుభ్రతపై డిప్యూటీ సీఎం పవన్ కీల‌క వ్యాఖ్య‌లు

‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’.. పరిశుభ్రతపై డిప్యూటీ సీఎం పవన్ కీల‌క వ్యాఖ్య‌లు

ఆంధ్రప్రదేశ్‌లో పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు ‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమం చేప‌ట్టామ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ప్రతినెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమాలు ...

కూట‌మి ప్ర‌భుత్వంలో 'డిప్యూటీ సీఎం' కాక‌!

కూట‌మి ప్ర‌భుత్వంలో ‘డిప్యూటీ సీఎం’ కాక‌!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కాక మొద‌లైంది. డిప్యూటీ సీఎం పదవి కోసం నేతల డిమాండ్లు చర్చనీయాంశంగా మారాయి. ఇప్ప‌టికే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ పదవి చేపట్టగా, ఇప్పుడు టీడీపీ ...

'ద‌మ్ముంటే నాతో చ‌ర్చ‌కు రా'.. ముదురుతున్న మాటల యుద్ధం

‘ద‌మ్ముంటే నాతో చ‌ర్చ‌కు రా’.. ముదురుతున్న మాటల యుద్ధం

ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్‌బాబు త‌న‌యులు మంచు విష్ణు మరియు మంచు మనోజ్ మధ్య తలెత్తిన మాటల యుద్ధం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఇటీవల సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య జరిగిన ట్వీట్లు ...

మంత్రి అచ్చెన్న అన్నకు కీల‌క‌ పోస్టింగ్.. ప్రభుత్వ వ్యూహం ఏంటి?

మంత్రి అచ్చెన్న అన్నకు కీల‌క‌ పోస్టింగ్.. ప్రభుత్వ వ్యూహం ఏంటి?

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్న ప్రభాకర్‌కు విశాఖపట్నం కేంద్రంగా కీలకమైన పోస్టింగ్‌ను కూట‌మి ప్రభుత్వం క‌ట్ట‌బెట్టింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. విశాఖపట్నంలో ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ వ్యాపార సంస్థలపై ...

జేసీ ప్రభాకర్‌డ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు

జేసీ ప్రభాకర్‌డ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు

ఇటీవ‌ల బీజేపీ మ‌హిళా నేత‌ల‌పై టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విష‌యం తెలిసిందే. కాగా, జేసీ వ్యాఖ్య‌ల‌పై స్ట్రాంగ్ రిప్ల‌య్ ఇచ్చిన సినీ నటి ...

మాంసాహారంతో భ‌క్తులు.. తిరుమల కొండపై అపచారం

మాంసాహారంతో భ‌క్తులు.. తిరుమల కొండపై అపచారం

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువైన తిరుమల కొండపై మాంసాహారం క‌ల‌క‌లం రేపింది. త‌మిళ‌నాడుకు చెందిన భ‌క్తులు 18 మంది బృందం గా వచ్చి మాంసాహారం తినడంపై వివాదం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన కొంతమంది ...

ఎన్టీఆర్ మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి నంద‌మూరి లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. “నా భర్త ఎన్టీఆర్ ఎలా చనిపోయారో నాకు తెలుసు. ఆయన ...

నేడు, రేపు ఏపీలో కేంద్ర‌మంత్రి అమిత్ షా ప‌ర్య‌ట‌న‌

నేడు, రేపు ఏపీలో కేంద్ర‌మంత్రి అమిత్ షా ప‌ర్య‌ట‌న‌

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యటనకు రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకోనున్న ఆయన, అక్కడి నుంచి ఉండవల్లి వెళ్లి చంద్రబాబు నాయుడు నివాసంలో విందుకు హాజరుకానున్నారు. అమిత్ ...

'ది బెస్ట్ పేరెంట్స్‌'

‘ది బెస్ట్ పేరెంట్స్‌’

య‌స్‌.. వైఎస్ జ‌గ‌న్ దంప‌తులు బెస్ట్ పేరెంట్స్‌. ఈ మాట ఎవ్వ‌రైనా అంగీక‌రించాల్సిందే. ఒక రాజ‌కీయ పార్టీ అధ్య‌క్షుడిగా, పారిశ్రామిక వేత్త‌గా వైఎస్ జ‌గ‌న్ ఎంత స‌క్సెస్ అయ్యారో.. పిల్ల‌ల‌ను పెంచి, పెద్ద ...

నేడు రంగంపేటలో మంచు మనోజ్ సందడి!

నేడు రంగంపేటలో మంచు మనోజ్ సందడి!

తిరుపతి జిల్లా రంగంపేట ఈరోజు ఒక ప్రత్యేక ఆహ్లాదానికి వేదికగా మారనుంది. ప్రముఖ నటుడు మంచు మనోజ్ రంగంపేటకు రానున్నారని సమాచారం. ఆయన అక్కడ నిర్వహించబోయే జల్లికట్లు క్రీడల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే, ...