Telugu news
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ (CEC) ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జనవరి 10న ...
వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డి పీఏ అరెస్టు..
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డిని పోలీసులు పులివెందులలో అరెస్ట్ చేశారు. వర్రా రవీంద్రారెడ్డి కేసులో నిందితుడిగా ఆయనను చేర్చారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన రాఘవరెడ్డికి బెయిల్ ...
షమీని ఉంటే భారత్ బలంగా ఉండేది – రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన నేపథ్యంలో, భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అనుభవజ్ఞుడైన పేసర్ మహ్మద్ షమీ అందుబాటులో లేకపోవడం జట్టుకు ప్రధాన నష్టం ...
ఏపీలో సంచలనం రేపుతున్న లేటెస్ట్ సర్వే..
ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులపై ఓ స్వతంత్ర సంస్థ నిర్వహించిన సర్వే సంచలనంగా మారింది. ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం, సంక్షేమ పథకాల అమలు, గత-ప్రస్తుత ...
జస్టిన్ ట్రూడో రాజీనామా.. కెనడా రాజకీయాల్లో కీలక మలుపు
కెనడా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి, అలాగే లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ “పార్టీకి, గవర్నర్ జనరల్కు ...
నేపాల్లో భూకంపం.. 36 మంది మృత్యువాత, వీడియో వైరల్
నేపాల్-టిబెట్ సరిహద్దులో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో చైనా, భారతదేశం, భూటాన్ మరియు బంగ్లాదేశ్లో ప్రకంపనలు వచ్చాయి. ఈ ఘోరమైన భూకంపంలో నేపాల్లో 36 మంది మృత్యువాతపడ్డారు. పలు భవనాలు నేలకూలాయి. ...
నేడు కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఈరోజు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను ...
మూడో తరగతి విద్యార్థినికి గుండెపోటు, మృతి
కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగరలో మూడో తరగతి విద్యార్థిని తేజస్విని (8) గుండెపోటుతో మరణించటం తీవ్ర సంచలనం రేపింది. స్థానికంగా పేరొందిన సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో చదువుతున్న తేజస్విని సోమవారం ఉదయం ఎంతో ఉత్సాహంగా ...
కారులో ప్రేమ జంట సజీవదహనం.. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కారు పూర్తిగా దగ్ధమై, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. సంఘటన ...
కాంతిరాణా, విశాల్ గున్నీలకు బెయిల్
ముంబై నటి జెత్వానీపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ఏసీపీ హనుమంతరావు ఇతర పోలీసు ...















తెలంగాణను అవమానిస్తే సహించం.. కేటీఆర్, హరీష్ ఫైర్