Telugu news
కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదురు.. ఏసీబీ విచారణపై కీలక నిర్ణయం
ఏసీబీ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన మరో పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు పలు కీలక విషయాలను వెల్లడించింది. ఏసీబీ విచారణలో తన లాయర్ను తనతో పాటు కూర్చోబెట్టాలని కోరిన కేటీఆర్ ...
ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు. మొదటి సంవత్సరం పరీక్షను ఇంటర్నల్గానే నిర్వహించాలని, బోర్డు ...
నేడు నెల్లూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ కీలక భేటీ
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (బుధవారం) నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైరపర్సన్లు హాజరయ్యే అవకాశం ...
శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు. మంగళవారం అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని శ్రీ తేజ్ను పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని ...
ప్రయాణికులకు గుడ్న్యూస్.. సంక్రాంతికి 7200 బస్సులు
సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ పండుగకు ప్రయాణికులను సొంతూళ్లకు చేర్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ 7200 ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. సంక్రాంతి సమయంలో ...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ (CEC) ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జనవరి 10న ...
వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డి పీఏ అరెస్టు..
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డిని పోలీసులు పులివెందులలో అరెస్ట్ చేశారు. వర్రా రవీంద్రారెడ్డి కేసులో నిందితుడిగా ఆయనను చేర్చారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన రాఘవరెడ్డికి బెయిల్ ...
షమీని ఉంటే భారత్ బలంగా ఉండేది – రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన నేపథ్యంలో, భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అనుభవజ్ఞుడైన పేసర్ మహ్మద్ షమీ అందుబాటులో లేకపోవడం జట్టుకు ప్రధాన నష్టం ...
ఏపీలో సంచలనం రేపుతున్న లేటెస్ట్ సర్వే..
ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులపై ఓ స్వతంత్ర సంస్థ నిర్వహించిన సర్వే సంచలనంగా మారింది. ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం, సంక్షేమ పథకాల అమలు, గత-ప్రస్తుత ...















