Telugu news
అవమానం.. అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ
ఆంధ్రప్రదేశ్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పులు ...
అనుమానం తట్టుకోలేక.. కన్నబిడ్డను హత్య చేసిన తల్లి
విశాఖపట్నం జిల్లా పెదగదిలి కొండవాలు ప్రాంతంలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. భర్త తనను అనుమానించాడని ఓ తల్లి తన ఐదు నెలల పాపను హత్య చేసింది. గొర్రె వెంకటరమణ, శిరీషల వివాహం 2013లో ...
హైదరాబాద్లో దారుణం.. భార్యపై భర్త పెట్రోల్ దాడి
ఆదర్శదంపతులుగా శాశ్వతంగా జీవించాల్సిన వివాహితులు, అనుమానాలు, గొడవల కారణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. విడాకులతో సరిపెట్టుకోకుండా కట్టుకున్నవారిని హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పెరుగుతుండగా, తాజాగా హైదరాబాద్లో ...
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో కనిపిస్తుందా?
చంద్రగ్రహణం అనేది మనం చిన్నప్పుడు స్కూల్లో చదివిన ఒక ఆసక్తికరమైన ఖగోళ సంఘటన. భూమి, సూర్యుడు, చంద్రుడు మూడు ఒకే సరళరేఖలోకి వచ్చినప్పుడు భూమి సూర్యుడి కాంతిని చంద్రుడి మీదకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ...
ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలిక ప్రసవం
ఏలూరు జిల్లా చింతలపూడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రిలో 14 ఏళ్ల బాలిక బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న ఈ బాలిక, ...
యూట్యూబ్లో చూసి స్మగ్లింగ్ నేర్చుకున్నా.. – రన్యారావు
నటి రన్యారావు విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఆమె.. తన వాంగ్మూలంలో ఆసక్తికర విషయాలు చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ...
ర్యాపిడో సంచలన నిర్ణయం.. ఇక ఫుడ్ డెలివరీ రంగంలోకి..
బైక్ టాక్సీ సేవల్లో తనదైన ముద్ర వేసుకున్న ర్యాపిడో (Rapido) ఇప్పుడు మరో కీలక రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం రైడ్ షేరింగ్ మాత్రమే అందిస్తున్న ఈ యాప్, వ్యాపార విస్తరణలో భాగంగా ...
సౌందర్య మరణం వెనుక మోహన్బాబు హస్తం? పోలీసులకు ఫిర్యాదు
మంచు ఫ్యామిలీ వివాదం ఒక కొలిక్కి వస్తుందనుకుంటున్న తరుణంలో మోహన్బాబు(Mohan Babu) గురించి మరో సంచలన వార్త బయటకు వచ్చింది. అలనాటి అందాల తార సౌందర్య(Soundarya) మరణం వెనుక మోహన్బాబు హస్తం ఉందని ...
పోరాడుదాం.. మళ్లీ అధికారం మనదే.. – YS Jagan
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో కూర్చున్నా వైసీపీ ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని ...















