Telugu news
దుబాయ్కి ఎన్టీఆర్, ప్రిన్స్ మహేష్ ఫ్యామిలీస్
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యామిలీ దుబాయ్(Dubai)లో ప్రత్యేక వేడుకలో పాల్గొని సందడి చేస్తోంది. ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi), అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య ...
‘గ్రూప్-2’ ఆందోళన ఉధృతం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (వీడియో)
పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్-2 అభ్యర్థులు వారి ఆందోళనను ఉధృతం చేశారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో అభ్యర్థులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రోస్టర్ విధానం క్లియర్ చేసి ...
చాక్లెట్ ఆశ చూపించి.. చిన్నారిపై అఘాయిత్యం
సంగారెడ్డి జిల్లా ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్ కొనిస్తామని నమ్మించి ...
సరదాగా ఈతకెళ్లిన.. నదిలో కొట్టుకుపోయిన లేడీ డాక్టర్
కర్ణాటకలోని హంపి వద్ద హైదరాబాద్కు చెందిన లేడీ డాక్టర్ అనన్య రావు దురదృష్టవశాత్తు మృతి చెందింది. విహారయాత్ర కోసం స్నేహితులతో కలిసి హంపికి వెళ్లిన అనన్య, సరదాగా గడపాలని తుంగభద్ర నదిలో ఈతకు ...
‘నాకు అమ్మాయిల పిచ్చి, రోజుకో అమ్మాయి కావాలి’.. – కిరణ్ రాయల్ ఆడియో వైరల్
జనసేన (JanaSena) పార్టీ తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్ (Kiran Royal) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కిరణ్పై మోసపోయానంటూ లక్ష్మి(Lakshmi) అనే బాధితురాలు వరుస ఆధారాలను బయటపెడుతూ సంచలనం రేపుతోంది. తాజాగా ...
జేసీకి షాక్.. మాధవీలత ఫిర్యాదుతో కేసు నమోదు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)కి ఊహించని షాక్ తగిలింది. సినీ నటి, బీజేపీ నేత మాధవీలత(Madhavi Latha) ఫిర్యాదుతో సైబరాబాద్ ...
రేవంత్కు వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి స్థానం ...
‘నాకు న్యాయం చేయండి..’ – పవన్కు కిరణ్ రాయల్ బాధితురాలి వేడుకోలు
జనసేన నేత కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని, డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వమని అడిగినందుకు తన పిల్లలను, తనను చంపుతానని బెదిరిస్తున్నాడని బాధితురాలు లక్ష్మి సంచలన వీడియో విడుదల చేసిన విషయం ...
ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బడ్జెట్ను ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం మొత్తం ...
న్యూయార్క్లో విషాదం.. తెలుగు విద్యార్థి ఆత్మహత్య
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూయార్క్ నగరంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తుమ్మేటి సాయికుమార్ రెడ్డి ఉరి వేసుకుని ...















