Telugu news
తెలంగాణలో మరో పరువు హత్య.. గొడ్డలితో నరికి చంపిన తండ్రి
తెలంగాణ (Telangana) లో మరో పరువు హత్య (honor killing) సంచలనంగా మారింది. కూతుర్ని ప్రేమించాడన్న కారణంతో ఓ యువకుడిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి ఘటన పెద్దపల్లి జిల్లా (Peddapalli district) ...
Hyderabad MMTS Train Assault: Woman Jumps to Escape, Suspect Arrested.
In a shocking incident, a woman traveling on an MMTS train on 22nd March from Secunderabad to Medchal jumped out of the moving train ...
బెంగళూరులో ఘోరం.. తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య
గత రెండ్రోజులుగా భర్తల మీద భార్యల ప్రతాపం వార్తలు వరుసగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఢిల్లీలో బాయ్ఫ్రెండ్తో కలిసి భర్తను హత్య చేసి హోలీ సంబరాలు చేసుకున్న భార్య. చెన్నైకి చెందిన బిలీనియర్ భార్య ...
న్యూజిలాండ్లో భూకంపం.. 6.5 తీవ్రత
న్యూజిలాండ్లో మంగళవారం ఉదయం భారీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సౌత్ ఐలాండ్ పశ్చిమ తీరంలోని రివర్టన్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.5 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం, యునైటెడ్ స్టేట్స్ ...
ఎంఎంటీఎస్లో లైంగిక దాడి యత్నం.. నిందితుడు గుర్తింపు
హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడి యత్నం కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలికి ...
యూపీలో దారుణం.. పెళ్లైన 2 వారాలకే భర్తను హత్య చేయించిన భార్య
ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లై నెల రోజులు కూడా గడవకముందే భర్తను హత్య చేయించి ప్రియుడితో కలిసి ఉండాలని కుట్రపన్నిన ఘటన ఔరయ్య జిల్లాలో సంచలనం రేపుతోంది. ప్రగతి ...
మూడేళ్లు ఓపిక పట్టండి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
పులివెందుల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అకాల వర్షాలతో పంట నష్టపోయిన అరటి రైతులను పరామర్శించారు. నేలకొరిగిన అరటిపంటను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక ...
విజయ్ పార్టీపై పవన్ సంచలన వ్యాఖ్యలు
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన పార్టీపై విస్తృత చర్చ జరుగుతోంది. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తూ ...
మంగళగిరిలో మహిళ దారుణ హత్య
మంగళగిరి నియోజకవర్గంలో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి తాడేపల్లి మండలం కొలనుకొండ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన ...
కడప కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కడప జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి తన భూమి వివాదానికి పరిష్కారం దక్కకపోవడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్రహ్మంగారిమఠం మండలం ముడమాల గ్రామానికి చెందిన ...















