Sports News
రోహిత్, హార్దిక్కు బీసీసీఐ పిలుపు
ఆఫ్ఘనిస్తాన్తో (Afghanistan) జరగనున్న సిరీస్కు ముందు భారత (India) క్రికెట్ జట్టులో (Cricket Team) ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వన్డే (ODI) జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit Sharma), ...
పద్మశ్రీ వేడుకకు రోహిత్ శర్మ గైర్హాజరు.. అసలు కారణం ఇదే!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పద్మశ్రీ (Padma Shri) అవార్డుల ప్రదానోత్సవానికి హాజరుకాకపోవడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. మే 25న న్యూఢిల్లీలో జరిగిన ఈ వేడుకలో ...
రోహిత్ ఫిట్నెస్పై బీసీసీఐ టెన్షన్.. వరల్డ్కప్ భవిష్యత్తుపై సందేహాలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) భవిష్యత్తుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో(BCCI) ఆందోళన నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్కప్ (2027 ODI World Cup) వరకు ...
ఇండియా, ఆస్ట్రేలియా ఆఫర్లకు ‘నో’ చెప్పిన అఫ్గానిస్థాన్ ప్లేయర్
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రషీద్ ఖాన్ (Rashid Khan) మరోసారి తన దేశభక్తిని చాటుకున్నాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించిన విషయాలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా ...
మోడల్తో ఇషాన్ కిషన్ రిలేషన్.. ఈమె ఎవరంటే..
టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం అద్భుత ఫామ్లో కొనసాగుతున్నాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్పై కీలక ఇన్నింగ్స్ ఆడుతూ 77 పరుగులు సాధించి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ...
నమీబియా మ్యాచ్కి దూరమైన అభిషేక్ శర్మ
టీ20 సిరీస్లో భారత్ రెండో మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. నేడు నమీబియాతో జరగనున్న మ్యాచ్లో సూపర్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ దూరమయ్యాడు. బుధవారం డిశ్చార్జ్ అయినప్పటికీ, కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా పూర్తి ...
భారత్–పాక్ మ్యాచ్పై ఆశలు.. ఫిబ్రవరి 15న కొలంబోలో..?
2026 టీ20 వరల్డ్కప్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ గ్రూప్ మ్యాచ్ నిర్వహణపై ఇప్పటికీ స్పష్టత రాలేకపోయినా, ఐసీసీ, పాకిస్థాన్ ...
WPL సీజన్ ప్రారంభం
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026), ఐపీఎల్ 2026 (IPL 2026)కి ముందు క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో ఉత్సాహభరితమైన టోర్నీ ప్రారంభం కానుంది. మహిళల ప్రిమియర్ లీగ్ 2026 ...















2027 వరల్డ్కప్పై ధోని స్ట్రాంగ్ స్టేట్మెంట్
భారత క్రికెట్ అభిమానుల్లో ఎప్పటికీ చర్చకు వచ్చే ప్రశ్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్కప్లో ఆడతారా? ఈ అంశంపై తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ...