Revenue Department

రాహుల్ గాంధీకి నెల‌కు రూ.200 కోట్ల ముడుపులు

రాహుల్ గాంధీకి నెల‌కు రూ.200 కోట్ల ముడుపులు

తెలంగాణలో(Telangana) 22A భూముల వ్యవహారంపై (22A Lands Issue) బీజేపీ(BJP) లెజిస్లేచర్ పార్టీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి(Aleti Maheshwar Reddy)మరోసారి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 22A పేరుతో జరుగుతున్న భూ ...

డిప్యూటీ తహసీల్దార్‌ సంధ్య ఆత్మహత్య.. మహబూబాబాద్‌లో విషాదం

డిప్యూటీ తహసీల్దార్‌ సంధ్య ఆత్మహత్య.. మహబూబాబాద్‌లో విషాదం

మహబూబాబాద్: రెవెన్యూ శాఖలో(Revenue Department) డిప్యూటీ తహసీల్దార్‌గా(Deputy Tahsildar) శిక్షణ(Training) పొందుతున్న ఓ యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. టౌన్ సీఐ ఎల్.రఘుపతిరెడ్డి ...

ప్రైవేటీకరణ లిస్టులోకి రిజిస్ట్రేషన్ సేవలు.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు

ప్రైవేటీకరణ లిస్టులోకి రిజిస్ట్రేషన్ సేవలు.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు

రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం (Chandrababu Naidu Government) ప్రభుత్వ ఆస్తులను (Government Assets), సేవలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతోందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీల (Medical Colleges) ప్రైవేటీకరణ ...

Revenue: A hub of Corruption under Chandrababu’s rule

Revenue: A hub of Corruption under Chandrababu’s rule

The Revenue Department under the Chandrababu Naidu-led coalition government has come under severe criticism for becoming synonymous with corruption, inefficiency and administrative negligence. Due ...

రెవెన్యూ శాఖపై పెరుగుతున్న ఫిర్యాదులు

రెవెన్యూ శాఖపై పెరుగుతున్న ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రెవెన్యూ శాఖ (Revenue Department) పనితీరుపై రైతులు(Farmers), భూ యజమానుల (Landowners) నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. భూ రికార్డుల్లో తప్పులు, మ్యుటేషన్ల జాప్యం(Mutations), సర్వేలు నిలిచిపోవడం, 22-ఏ ...

అస‌హ‌నం.. అధికారులపై కారం చల్లిన వృద్ధురాలు!

అస‌హ‌నం.. అధికారులపై కారం చల్లిన వృద్ధురాలు!

20 ఏళ్లుగా ప‌రిహారం కోసం కార్యాల‌యాల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఓ వృద్ధురాలు (Elderly Woman).. అస‌హ‌నంతో భారీ సాహ‌సం చేసింది. కలెక్టరేట్‌లో (Collectorate) నిర్వహించిన ‘ప్రజా పరిష్కార వేదిక’ (Public Grievance ...

కడప కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కడప కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కడప జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఓ వ్యక్తి తన భూమి వివాదానికి పరిష్కారం ద‌క్క‌క‌పోవడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్రహ్మంగారిమఠం మండలం ముడమాల గ్రామానికి చెందిన ...

26న రైతు భ‌రోసా.. మార్గదర్శకాలు విడుదల

26న రైతు భ‌రోసా.. మార్గదర్శకాలు విడుదల

తెలంగాణ సర్కార్ ఈనెల 26 నుంచి రైతు భరోసా పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.12 వేలు అందించనున్నట్లు ప్రకటించింది. భూ భారతిలో నమోదు చేసిన వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ సాయం ...