Competitive Exams
పేపర్ లీక్లపై ప్రధాని మోదీ ట్వీట్.. మంత్రి ప్రస్తావన ఏదీ?
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ మొదలుపెట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా అంటుకుంది. యువత స్వచ్ఛందంగా తరలివచ్చి పెద్ద పెట్టున ఉద్యమించారు. ఢిల్లీలో జరిగిన అలజడి దేశ యువతను ఆలోచింపజేసింది. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న ...
సంక్షోభంలో విద్యా వ్యవస్థ.. ప్రధాని క్షమాపణ చెప్పాలి
దేశంలోని విద్యా వ్యవస్థ (Education System) పూర్తిగా సంక్షోభంలో (Crisis) కూరుకుపోయిందని లోక్సభ (Lok Sabha) ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకులతో (Question Papers Leaks) ...
గ్రూప్-1 వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్.. తీర్పు వాయిదా
ఇవాళ తెలంగాణ గ్రూప్-1 (Telangana Group-1) వ్యవహారంలో కీలకంగా మారాల్సిన హైకోర్టు (High Court) తీర్పు మరోసారి వాయిదా పడింది. తీర్పు ఇంకా సిద్ధం కాలేదని డివిజన్ బెంచ్ స్పష్టం చేస్తూ, గ్రూప్-1పై ...
ఫలించని అభ్యర్థుల ఆందోళన.. యధాతథంగా గ్రూప్-2 మెయిన్స్
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పరీక్షలు యధాతథంగా కొనసాగుతున్నాయి. రోస్టర్ విధానాన్ని సవరించిన అనంతరం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వానికి ...
‘గ్రూప్-2’ ఆందోళన ఉధృతం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (వీడియో)
పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్-2 అభ్యర్థులు వారి ఆందోళనను ఉధృతం చేశారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో అభ్యర్థులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రోస్టర్ విధానం క్లియర్ చేసి ...
టీసాట్లో కొత్త అధ్యాయం.. వ్యవసాయంపై ప్రత్యేక ప్రసారాలు ప్రారంభం
పోటీ పరీక్షలు, ఉపాధికి సంబంధించిన కంటెంట్ ప్రసారం చేసే సంస్థగా ప్రసిద్ధి పొందిన తర్వాత, ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రత్యేక ప్రసారాలను ప్రారంభిస్తున్నట్లు టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి ...











