CBI Probe Demand

'సాయికృష్ణ కేసు ప‌క్క‌దారికి ఒత్తిళ్లు'.. విజ‌య‌ల‌క్ష్మి చెల్లి సంచలన కామెంట్స్

‘సాయికృష్ణ కేసు ప‌క్క‌దారికి ఒత్తిళ్లు’.. విజ‌య‌ల‌క్ష్మి చెల్లి సంచలన కామెంట్స్

సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సాయికృష్ణ పిన్ని, అడ్వకేట్ కనకదుర్గ మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు, ...

'నేను నిర్దోషిని.. నన్ను టార్చర్ చేస్తున్నారు'

‘నేను నిర్దోషిని.. నన్ను టార్చర్ చేస్తున్నారు’

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ కృష్ణలంక యువకుడు గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) కస్టోడియల్ డెత్ (లాకప్ డెత్)(Lockup Death) కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన ...

గాదె సాయికృష్ణ కేసులోకి రాజమండ్రి ఎస్పీ ఎంట్రీ

గాదె సాయికృష్ణ కేసులోకి రాజమండ్రి ఎస్పీ ఎంట్రీ

బెజవాడ (Vijayawada) కృష్ణలంక పోలీసు స్టేషన్ (Krishnalanka Police Station) పరిధిలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న జనసైనికుడు గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) అదృశ్యం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. లాకప్‌డెత్ ...

డీఎస్సీ 'తండ్రీకొడుకుల స్కామ్' - కాక్రోచ్‌లు లేస్తాయి జాగ్ర‌త్త‌!

డీఎస్సీ ‘తండ్రీకొడుకుల స్కామ్’ – కాక్రోచ్‌లు లేస్తాయి జాగ్ర‌త్త‌!

రాష్ట్రంలో ఇటీవల తీవ్ర కలకలం రేపుతున్న డీఎస్సీ–2025 ఫలితాలు(DSC–2025 Results), నియామకాలపై(Recruitments) వైసీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీ ప్రక్రియలో ...

అనంతబాబు కేసు.. ఏపీ పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

అనంతబాబు కేసు.. ఏపీ పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

అనంతబాబు (Anantababu) డ్రైవర్ సుబ్రహ్మణ్యం (Subrahmanyam) హత్య కేసులో ఏపీ పోలీసుల (AP Police) దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అసంతృప్తి, ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. కూట‌మి ప్రభుత్వం, పోలీసులు ...

Bulldozer Babu.. YS Jagan demands CBI probe into Jojinagar houses demolition

Bulldozer Babu.. YS Jagan demands CBI probe into Jojinagar houses demolition

YSR Congress Party president and former Chief Minister Y.S. Jagan Mohan Reddy on Tuesday demanded a CBI inquiry into the demolition of houses in ...

రూ.920 కోట్ల ఈ–స్టాంప్ కుంభకోణం.. హైకోర్టులో కీలక పరిణామం

రూ.920 కోట్ల ఈ–స్టాంప్ కుంభకోణం.. హైకోర్టులో కీలక పరిణామం

రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా సృష్టించిన క‌ళ్యాణ‌దుర్గం (Kalyanadurgam) రూ.920 కోట్ల ఈ–స్టాంప్ కుంభకోణం (E-Stamp Scam) పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్‌లో ...

హైకోర్టు తీర్పు రేవంత్ స‌ర్కార్‌కు చెంప‌పెట్టు - కౌశిక్‌రెడ్డి

హైకోర్టు తీర్పు రేవంత్ స‌ర్కార్‌కు చెంప‌పెట్టు – కౌశిక్‌రెడ్డి

గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు తీర్పు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారిందని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్ర‌శ్నించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ...