ap politics
ఏపీలో మరో ఘోరం.. వృద్ధురాలి జాకెట్ చించేసిన టీడీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) మహిళలపై (Women) జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో (Guntur District) ఒక మహిళను వివస్త్రను చేసిన అమానుష ఘటన సృష్టించిన కలకలం ఇంకా మరువకముందే.. ...
పవన్ కళ్యాణ్పై లోకేష్ నిఘా నేత్రం..!
పైకి అంతా ప్రశాంతం.. లోపల మాత్రం నివురు గప్పిన నిప్పు.. ఏపీ (Andhra Pradesh) అధికార కూటమిలో అత్యున్నత స్థాయిలో ఒకరిపై ఒకరు నడుపుతున్న మైండ్ గేమ్స్ (Mind Games) ఇప్పుడు ఒక్కొక్కటిగా ...
Broken promises continue as ‘Thalliki Vandanam’ leaves nearly 20 lakh students out
Tadepalli, July 17: The coalition government in Andhra Pradesh has come under criticism for allegedly failing to fulfil its flagship election promises even after ...
పోలీసులపై ట్రెస్పాస్ కేసు నమోదు చేస్తా
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా నిర్వహించాల్సిన గార్డ్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి ఆటంకం కలిగించారని, విధుల్లో ఉన్న పోలీసులను ఉద్దేశపూర్వకంగా తోసివేశారని ఆరోపిస్తూ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు ...
‘సాయికృష్ణ కేసు పక్కదారికి ఒత్తిళ్లు’.. విజయలక్ష్మి చెల్లి సంచలన కామెంట్స్
సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సాయికృష్ణ పిన్ని, అడ్వకేట్ కనకదుర్గ మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు, ...
ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. ఎమోషనల్ ట్వీట్
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు ముద్రగడ పద్మనాభం మృతిపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి ...
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ...
భూమిని కోల్పోయి.. రెండోరోజే అమరావతి రైతు మృతి
రాజధాని అమరావతి (Amaravati) పేరుతో సాగుతున్న భూసేకరణ (Land Acquisition) మరో రైతు (Farmer) ప్రాణాన్ని (Life) బలితీసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ (Undavalli Village) పరిధిలో ప్రభుత్వం ...
అమరావతి రైతుల పొలాల్లోకి బుల్డోజర్లు.. జగన్ సంచలన ట్వీట్
అమరావతి (Amaravati) ప్రాంతంలోని ఉండవల్లిలో రైతులపై(Undavalli Farmers) జరుగుతున్న బలవంతపు భూసేకరణ (Land Acquisition) చర్యలను వెంటనే నిలిపివేయాలని వైసీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan ...















