AP High Court
ఆకివీడు రామాలయం నిర్మాణం.. హైకోర్టులో రఘురామకు చుక్కెదురు!
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో (Akividu) రామాలయం (Rama Temple) నిర్మాణంపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు (Raghurama Krishna Raju) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (Andhra Pradesh High Court) చుక్కెదురైంది. ఈ ...
శ్రీవారి పరకామణిలో దొంగలు.. కోటి బంగారం అపహరణ!
కోట్లాది మంది భక్తులు తమ ఇష్టదైవానికి భక్తితో సమర్పించుకునే కానుకలకు రక్షణ లేకుండా పోయిందన్న వార్త తిరుమలేశుని (Lord Venkateswara) భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. కలియుగ వైకుంఠం (Kaliyuga Vaikuntham) తిరుమలలో(Tirumala) అత్యంత ...
‘విష’ వలయంలో ఏపీ సంక్షేమ హాస్టళ్లు.. ఇవిగో ఆధారాలు!!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో విద్యార్థుల భవితవ్యం (Students Future) ప్రశ్నార్థకంగా మారుతోంది. పేద, గిరిజన విద్యార్థులకు (Tribal Students) అండగా ఉండాల్సిన సంక్షేమ వసతి గృహాలు (Welfare Hostels) నేడు మృత్యుకూపాలుగా మారుతున్నాయి. ...
చంద్రబాబు కేసులో బిగ్ ట్విస్ట్.. ఎంట్రీ ఇవ్వనున్న సీబీఐ!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సంచలనంగా మారిన ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ (Inner Ring Road Scam) కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణ సక్రమంగా సాగడం ...
నిందితులను రోడ్డుపై నడిపిస్తారా..? పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
నిందితులను నడి రోడ్డుపై నడిపిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో తిప్పుతూ అవమానించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (PIL)పై ...
జీతాల్లేవ్.. డిప్యూటీ సీఎం శాఖలో ఖజానా ఖాళీ
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేతృత్వంలోని పంచాయతీ రాజ్ శాఖ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉంది. వేతనాలు కూడా చెల్లించలేని స్థితి ఉన్నామని ఆ శాఖ ఉన్నతాధికారి స్వయంగా హైకోర్టు ...
వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరట లభించింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో నమోదైన హత్యాయత్నం కేసులో వంశీని అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ...
పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
తిరుమల శ్రీవారి దేవస్థానం (Tirumala Sri Vari Devasthanam) పరకామణి చోరీ కేసు (Parakamani Theft Case)లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు ...
రూ.920 కోట్ల ఈ–స్టాంప్ కుంభకోణం.. హైకోర్టులో కీలక పరిణామం
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టించిన కళ్యాణదుర్గం (Kalyanadurgam) రూ.920 కోట్ల ఈ–స్టాంప్ కుంభకోణం (E-Stamp Scam) పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్లో ...















